
November 8, 2025
tirupati svu leopard roaming: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (svu) ప్రాంగణంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

November 8, 2025
tirupati svu leopard roaming: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (svu) ప్రాంగణంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

November 7, 2025
pawan kalyan fire: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు. అందుబాటులో నిధులు ఉన్న, పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను నిలదీశారు.

November 7, 2025
ttd: తిరుమల శ్రీవారి భక్తుల కోరిక మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ముందు వచ్చిన భక్తుకలు ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు.
_1762504859509.jpg)
November 7, 2025
kurnool bus accident: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన వి.కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
_1762504382623.jpeg)
November 7, 2025
women cricketers mithali raj and shree charani meets cm chandrababu: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

November 7, 2025
rtc bus caught fire due to short circuit in ap: : తూర్పుగోదావరి దేవరపల్లిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్ట్క్యూట్తో బస్సు మొత్తాన్ని పొగ కమ్మేసింది. బస్సులో ప్రయాణికులను కిందకి దించి బకెట్లతో నీళ్లు తెచ్చి పొగను స్థానికులు ఆర్పించారు.
_1762480866014.jpg)
November 7, 2025
rains in ap: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
_1762436386285.jpg)
November 6, 2025
jagan padayatra: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారని మాజీ మంత్రి పేర్నినాని వెల్లడించారు. 2027లో మరోసారి ప్రజా సంకల్ప పేరిట పాదయాత్ర చేస్తారని తెలిపారు.

November 6, 2025
reduction power bills: రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. భారీగా ఈ నెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గనున్నాయి. వైసీపీ ప్రభుత్వం అదనంగా వసూలు చేసిన ఎఫ్పీపీపీ ఛార్జీలను ఈ నెల నుంచి తగ్గిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు.

November 6, 2025
parakamany case: తిరుమల పరకామణి చోరీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే పరకామణి కేసుపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో.. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరగనుంది.

November 6, 2025
vijaya dairy ex. chairman mandava janakiramaiah died: విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల నిలయంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.
_1762403019407.jpg)
November 6, 2025
bus catches fire in andhara pradesh: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం చోటుచుసుకుంది. వైశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.

November 6, 2025
acb raids in ap: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 120 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
_1762328171787.jpg)
November 5, 2025
dharma mahesh filed a case on journalist murthy: తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనను రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని నటుడు ధర్మ మహేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో.. అతని భార్య గౌతమి చౌదరిని a1, జర్నలిస్ట్ మూర్తిని a2గా చేరుస్తూ.. కూకట్పల్లి పోలీసులు fir నమోదు చేశారు.
_1762258749635.png)
November 4, 2025
srikakulam: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పంతులమ్మ వారితో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది.
_1762247305038.jpg)
November 4, 2025
teacher forced to massage her legs with hostel girls: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పంతులమ్మ వారితో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది.
_1762243033689.jpg)
November 4, 2025
ys jagan convoy accident: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

November 4, 2025
restrictions on ys jagan krishna district tour: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై రాష్ట్ర పోలీసులు తరచుగా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. ప్రధానంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూసుకోవడంతో పాటు అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ఉద్దేశించినవిగా పోలీసులు పేర్కొంటున్నారు.
_1762234645253.jpg)
November 4, 2025
7 foot tall women in tirumala: : తిరుమలకు ఎత్తైన మహిళా శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చింది. అంత ఎత్తుగా ఉన్న ఆమెను భక్తులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కూడా ఆసక్తిగా తిలకించారు.
_1762228528014.jpg)
November 4, 2025
earthquake today in alluri district: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం సంబవించింది. ఇవాళ తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో.. విశాఖపట్నంలోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
_1762221133749.jpg)
November 4, 2025
thunderstorms rains in ap: ఏపీకి విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని apsdma వెల్లడించింది

November 4, 2025
earthquakes in andhra pradesh: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 గంటల మధ్య కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

November 3, 2025
eluru bus accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండంలోని మీర్జాపూర్ సమీపంలో బస్సు ప్రమాద ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు జిల్లా లింగాపాలె పరిధిలోని జూబ్లీనగర్ దగ్గర బస్సు బోల్తా పడింది.

November 3, 2025
hinduja investment in ap: సీఎం చంద్రబాబు బ్రిటన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు హిందుజా గ్రూప్ పత్రినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హిందుజా రూ.20 వేల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది.

November 3, 2025
andhra pradesh cm chandrababu naidu and his wife bhuvaneswari reach london: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి లండన్ వెెళ్లారు. ఈ మేరకు చంద్రబాబు దంపతులకు లండన్ తెలుగు కుటుంబాలు స్వాగతం పలికారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
