
August 10, 2025
Tiranga Yatra Under BJP In Andhra Pradesh: ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచి తిరంగా యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఆగస్టు 14 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు, నాయ...

August 10, 2025
Tiranga Yatra Under BJP In Andhra Pradesh: ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచి తిరంగా యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఆగస్టు 14 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు, నాయ...

June 30, 2025
PVN Madhav As AP BJP State President: బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా, నామినేషన్ వేసేందుకు మాధవ్ బీజేపీ రాష్ట్ర ...

April 28, 2025
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యపభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఖ...

March 23, 2025
BJP : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20శాతం ఓట్లు కూడా రా...

July 13, 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తాజాగా విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి.. అభినందనలు తెలియజేశారు.

June 11, 2023
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆదివారం ( జూన్ 11, 2023 ) తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పేరణి నాని మాట్లాడుతూ.. ‘మీ హయాంలో ఇసుక ఫ్రీ అని నదుల్లో ఉన్న ఇసుకను టీడీపీ, బీజేపీ దోచుకుంది అని

June 11, 2023
ఏపీలో తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించియా విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని.. శ్రీకాళహస్తిలో బీజేపీ ఏర్పాటు

February 20, 2023
Kanna Laxmi Narayana: కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ సీనియర్ నేత తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెదేపా అధినేత.. చంద్రబాబు నాయుడి సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో చేరటానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.

February 16, 2023
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీని వీడిన కన్నా దారెటు అనే ప్రశ్నకు బలంగా వినిపిస్తున్న పేరు టీడీపీ.

February 16, 2023
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భాజపాకు రాజీనామా సమర్పించారు. గురువారం నాడు తన నివాసంలో స్థానిక నేతలు, ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు.

January 25, 2023
మూడున్నరేళ్లులో ఒక్క అభివృద్ది పనులు చేశామని ఎలక్షన్ కి వెళ్లగలిగే దైర్యం ఉందా..? ఏపీ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.

January 25, 2023
పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ గా మారాయి.

January 4, 2023
ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్లు కలిసి చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

January 4, 2023
తాను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎంతో మందిని పార్టీలోమ జాయిన్ చేసానని వారందరూ ఇపుడు పార్టీని ఎందుకు వీడుతున్నారో చెప్పాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.

October 16, 2022
2024 పార్లమెంటు ఎన్నికల వరకు ఏపీ భాజపా అధ్యక్షడుగా సోము వీర్రాజు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత ప్రకాష్ స్పష్టం చేశారు. ముఖ్య నేతలతో అమరావతిలో చేపట్టిన సమావేశంలో పేర్కొన్నారు.

September 29, 2022
ఏపీలో భాజపాకు తోడుగా ఉండేది జనసేనేనని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం జాప్యానికి అధికార వైకాపా, గత టీడీపీ ప్రభుత్వాలే కారణమంటూ కొత్తగా ఆరోపించారు

September 21, 2022
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా పేరు మార్చడం పై భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటీని ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని వ్యాఖ్యానించారు.

September 18, 2022
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలపై తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాల నేపధ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలపై భాజాపా నేత విష్ణువర్ధన రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
