
June 8, 2025
Ashok Gehlot, Sachin Pilot Meet : రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో శనివారం వీ...

June 8, 2025
Ashok Gehlot, Sachin Pilot Meet : రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో శనివారం వీ...

September 2, 2023
రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త మరియు అత్తమామలు కొట్టి, వివస్త్రను చేసి ఊరేగించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

June 7, 2023
ప్రభుత్వ ఉద్యోగలుకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పూర్తిగా పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించింది.

May 30, 2023
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం అనంతరం ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాజస్థాన్లో కాంగ్రెస్ వర్గాలకతీతంగా ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఇద్దరూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అంగీకరించినట్లు వేణుగోపాల్ తెలిపారు.

May 9, 2023
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అవినీతి సమస్యలను లేవనెత్తడానికి మే 11న అజ్మీర్ నుండి జైపూర్ వరకు 'జన్ సంఘర్ష్ యాత్ర'ను మంగళవారం ప్రకటించారు. ఈ సందర్బంగా పైలట్ మాట్లాడుతూ ధోల్పూర్లో అశోక్ గెహ్లాట్ ప్రసంగం విన్న తర్వాత ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదని, వసుంధర రాజే అని అనిపిస్తోందని అన్నారు.

December 20, 2022
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ఎల్పిజి సిలిండర్ల ధరలకు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2023 నుండి, బిపిఎల్ మరియు

November 2, 2022
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

September 29, 2022
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్లో తన విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు.

September 27, 2022
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసునుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు.

September 26, 2022
రాజస్థాన్ లో సీఎం మార్పు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోందని చెప్పవచ్చు. సీఎంగా సచిన్ పైలట్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గం కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసన బావుటా ఎగురవేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

September 23, 2022
గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి పార్టీ అధ్యక్షుడు కాకూడదని పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ఫష్టం
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
