
July 8, 2025
Assam Earthquake Today: అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో మంగళవారం ఉదయం 4.1 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఉదయం 9.22 గం...

July 8, 2025
Assam Earthquake Today: అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో మంగళవారం ఉదయం 4.1 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఉదయం 9.22 గం...

June 3, 2025
PM Modi: ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిఏటా వరదలతో మునిగిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిపాటిగా మారి...

May 28, 2025
Assam Government issued Arms Licenses to Local People: అస్సాం సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన జారీ చేశారు....

May 6, 2025
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజుల కింద అస్సాంలో పాక్ మద్దతుదారుల...

May 6, 2025
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు అసోం సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోం కేబినెట్ మంగళవారం తీర్మానం చేసింది. విషయాన్ని ఆ రాష్ట్రం సీఎం హిమాంత ...

February 27, 2025
Earthquake of magnitude 5 strikes Assam: అస్సాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.25 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైందని నేషనల...

February 26, 2025
PM Modi at Advantage Assam 2.0: అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ పాలనలో అసోం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమ్మిట్ను ప్రధాన...

January 7, 2025
Three feared dead in Assam coal mine mishap: అస్సాం బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిమా హసావ్ జిల్లాలోని ఓ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ మేరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేం...

July 8, 2024
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.

July 4, 2024
అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.

June 19, 2024
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారీ వరదలకు సుమారు 15 జిల్లాల్లో 1.61 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది.

January 22, 2024
రాహుల్ తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని నాగాంవ్లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్ నాయకులను మాత్రం అనుమతించలేదు.

January 3, 2024
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బొగ్గుతో కూడిన ట్రక్కును బస్సు ఢీకొనడంతో కనీసం 12 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.గోలాఘాట్లోని డెర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.

May 29, 2023
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది

May 23, 2023
2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతెలిపారు.మేము 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

May 21, 2023
అస్సాం ప్రభుత్వం శనివారం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను జారీ చేసింది. వారు హుందాగా ఉండే రంగుల దుస్తులు ధరించి తరగతులకు హాజరు కావాలని, సాధారణ దుస్తులను ధరించరాదని కోరింది.

May 19, 2023
అస్సాంలోని మోరిగావ్ జిల్లా మొయిరాబరి లోని శ్మశానవాటిక కమిటీ డ్రగ్స్ సేవించడం లేదా అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనడం వల్ల మరణించిన వ్యక్తుల అంత్యక్రియలకు అనుమతించకూడదని నిర్ణయించింది.

May 9, 2023
అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం విధించడం పై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

April 21, 2023
అస్సాం, అరుణాచల్ప్రదేశ్ల మధ్య 51 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు గురువారం ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఒప్పందంపై సంతకాలు చేశారు.

March 16, 2023
: అస్సాంలోని తేయాకు తోటల కార్మికులకు షెడ్యూల్డ్ తెగల హోదా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా అస్సాంలోని ఆదివాసీ సంఘం ఇతర వెనుకబడిన తరగతుల (OBC)తో ఒక ప్రత్యేక ఉప వర్గంలో ఉంటుంది

March 11, 2023
అస్సాం ప్రభుత్వం రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులచే పూర్తిగా నిర్వహించబడుతున్న టీ స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ టీ స్టాల్ను శుక్రవారం గౌహతి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ నంబర్ వన్ వద్ద నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NEFR) జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా ప్రారంభించారు.

February 20, 2023
అస్సాంలో ఒక వ్యక్తి మరియు అతని తల్లిని చంపి, ముక్కలుగా నరికి, పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి, మేఘాలయకు తరలించారని పోలీసులు తెలిపారు.

January 24, 2023
.రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అసోం ప్రభుత్వం 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది.

December 26, 2022
శనివారం అస్సాం లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) అప్డేట్ ప్రక్రియలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక తెలిపింది.

December 9, 2022
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రెండు ట్రక్కుల్లో సుమారు రూ. 7 కోట్ల విలువైనడ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
