
Amit Shah: దేశంలో 3 వేల మంది అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు
July 19, 2025
Olympics 2036: భారత్ 2036లో నిర్వహించబోయే ఒలంపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రపంచ పోలీస్- ఫైర్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృందాన్...



_1762575853251.jpg)


