stock market
Home/Tag: Ayodhya
Tag: Ayodhya
Prime9-Logo
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ: ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్‌ నృపేంద్ర మిశ్ర

April 15, 2025

4km Perimeter Fence will be built around Ayodhya Ram Temple: యూపీలోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తు...

Prime9-Logo
Amitabh Bachchan Buy Land: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న అమితాబ్‌ - ఈసారి భారీ మొత్తంలో..!

March 13, 2025

Amitabh Bachchan Buy Land Again in Ayodhya: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ అయోధ్యలో మళ్లీ భూమి కొనుగోలు చేశారు. ఈ సారి భారీగా అక్కడ భూమి కోనుగోలు చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆయన ఈ ల్యాండ్‌ తీసుక...

Prime9-Logo
Ayodhya: జాతిని జాగృతం చేసిన అయోధ్య.. అత్యంత వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన

January 21, 2025

Ayodhya awakened the race: ‘నేను బతికుండగా ఆ దృశ్యాన్ని చూడగలనా?’ అని కోట్లాది మంది హిందువులు 500 ఏళ్ల పాటు మథనపడిన ఆ ఘట్టం నిరుటి జనవరి 22న అయోధ్యలో సాకారమైంది. నిరుటి పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు స...

Prime9-Logo
Ayodhya Ram Temple: అయోద్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి వాటర్ లీకేజీ

June 25, 2024

భారీ వర్షాలు కురవడంతో అయోద్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు కారుతోందని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు

Prime9-Logo
Mani Shankar Aiyar: రామమందిరం పై వ్యతిరేక పోస్టులు.. మణిశంకర్ అయ్యర్ కుమార్తెను కాలనీ ఖాళీ చేయమంటూ నోటీసు

January 31, 2024

అయోధ్యలో రామమందిరం ప్రారంభాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్‌ను ఢిల్లీలోని జంగ్‌పురాలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఆర్ డబ్ల్యుఎ) తన ఇంటి నుండి బయటకు వెళ్లమని కోరింది.

Prime9-Logo
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటిరోజు వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా?

January 25, 2024

సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు అయోధ్మ రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్‌ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం 'ప్రాణ్ ప్రతిష్ట' తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.

Prime9-Logo
Woman Wants Divorce: భర్త హనీమూన్ కోసం గోవాకు బదులు అయోధ్యకు తీసుకెళ్లాడని విడాకులు కోరుతున్న మహిళ

January 25, 2024

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన పెళ్లయిన ఐదు నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరింది. దీనికి కారణం అతను హనీమూన్‌కు గోవాకు తీసుకు వెడతానని చెప్పి అయోధ్య,వారణాసికి తీసుకు వెళ్లడమే. ఈ జంట వారి పర్యటన నుండి తిరిగి వచ్చిన 10 రోజుల తర్వాత, జనవరి 19న భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.

Prime9-Logo
PM Modi: కేంద్రమంత్రులను అయోధ్యకు వెళ్లవద్దన్న ప్రధాని మోదీ.. ఎందుకో తెలుసా?

January 24, 2024

అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడానికి దేశంలోని మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. మంగళవారం దర్శనానికి అనుమతించడంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. నిన్న ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఇక కేంద్రం మంత్రులు కూడా ఎప్పుడెప్పడు రాముడిని దర్శించుకోవాలా అని ఆత్రుతపడుతున్నారు.

Prime9-Logo
Ram Mandir: అయోధ్యలో వైభవంగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట

January 22, 2024

అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.

Prime9-Logo
Ayodhya: కోట్లాది హిందువుల కల సాకారమవుతున్న వేళ.. అయోధ్యలో పండుగ వాతావరణం

January 22, 2024

శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.

Prime9-Logo
Ayodhya: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కు ముందే బయటకు వచ్చిన బాలరాముడి దివ్యరూపం

January 19, 2024

జనవరి 22న జరగనున్న రామమందిర 'ప్రాణప్రతిష్ఠ'కు ముందు బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఉంచారు.

Prime9-Logo
Ayodhya: అయోధ్యలో రామమందిరం గర్భగుడికి చేరిన శ్రీరాముడి విగ్రహం

January 18, 2024

లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు. 

Prime9-Logo
Gita Press: రామచరిత మానస్ ఫ్రీ డౌన్ లోడ్.. కొత్త పుస్తకాల ప్రచురణ.. గీతా ప్రెస్ నిర్ణయాలు

January 17, 2024

అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు తేదీని ప్రకటించిన తర్వాత రామచరిత్ మానస్ కాపీల కోసం విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీనితో గోరఖ్ పూర్ కు చెందిన గీతా ప్రెస్ గోస్వామి తులసీదాస్ రచించిన ఈ గ్రంధాన్ని తమ వెబ్‌సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. గీతా ప్రెస్ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ లాల్మణి త్రిపాఠి ఈ విషయాన్ని చెప్పారు.

Prime9-Logo
Ayodhya: అయోధ్యలో హైటెక్ సెక్యూరిటీ ఏర్పాట్లు..

January 17, 2024

అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామమందిరంలో విగ్రహం ప్రాణపతిష్ట వేడుకల నేపధ్యంలో అత్యున్నత స్దాయి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏఐ పవర్డ్ కెమెరాలు , డ్రోన్లు, పెద్ద ఎత్తున పోలీసుబలగాలను మోహరించి అయోధ్యలో భదత్రను పటిష్టం చేశారు.వేడుకలో ప్రతిదానిని నిశితంగా పరిశీలించడానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

Prime9-Logo
Ram Temple Consecration: రామ మందిర ప్రతిష్ఠాపనతో లక్ష కోట్ల రూపాయల వ్యాపారం

January 15, 2024

జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ద్వారా లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లోని వర్తక సంఘాల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ అంచనా వేయబడింది.

Prime9-Logo
Ayodhya: అయోధ్యలో ప్రపంచంలోనే మొట్టమొదటి సెవెన్ స్టార్ వెజిటేరియన్ హోటల్

January 15, 2024

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ప్రత్యేకంగా శాకాహార వంటకాలను అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏడు నక్షత్రాల హోటల్‌ను నిర్మించాలనే ప్రతిపాదన రాష్ట్రానికి అందిందని ప్రకటించారు.అయోధ్యలో హోటళ్లను ఏర్పాటు చేసేందుకు 25 ప్రతిపాదనలు అందాయి. స్వచ్ఛమైన శాకాహార సెవెన్ స్టార్ హోటల్‌ను నిర్మించాలనేది ప్రతిపాదనల్లో ఒకటి అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Prime9-Logo
Amitabh Bachchan: అయోధ్యలో భూమిని కొన్న అమితాబ్ బచ్చన్

January 15, 2024

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవలే అయోధ్యలో స్థలాన్ని కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) ద్వారా అయోధ్యలోని 7-స్టార్ మిక్స్డ్ యూజ్ ఎన్‌క్లేవ్ అయిన ది సరయులో అమితాబ్ ఈ స్దలాన్ని కొన్నారు.

Prime9-Logo
Ram Charan: రామ్‌చరణ్, ఉపాసనకి అయోధ్యరామ మందిరం ట్రస్ట్ ఆహ్వానం

January 13, 2024

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ట్రస్టు ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు.

Prime9-Logo
Ayodhya Ram Temple Ceremony: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి దూరంగా కాంగ్రెస్

January 10, 2024

ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్నీ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది అయోధ్య దేవాలయం ట్రస్టు.అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.

Prime9-Logo
Ayodhya: అయోధ్య శ్రీ రామజన్మభూమి ట్రస్టుకు 5వేల కోట్ల విరాళాలు

January 10, 2024

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం సర్వం సిద్ధమైంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరుకానున్నారు.

Prime9-Logo
Ram Temple opening: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం.. ఈ నెల 22న యూపీలో విద్యాసంస్దలకు సెలవు

January 9, 2024

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటించారు.విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.

Prime9-Logo
Ayodhya: అయోధ్యలో ప్రతిష్ఠాపనకు 5 రోజుల ముందు శ్రీరాముని విగ్రహం ఊరేగింపు

January 3, 2024

జనవరి 22న అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలో శ్రీరాముని విగ్రహం యొక్క మహా ప్రతిష్టను నిర్వహించనున్నారు. ఆలయం లోపల శ్రీరాముని విగ్రహాన్ని చూసేందుకు ముందు, అయోధ్య వాసులు ప్రతిష్ఠాపనకు ఐదు రోజుల ముందే  విగ్రహాన్ని చూస్తారు. జనవరి 17న రాముడి విగ్రహాన్ని అయోధ్య చుట్టూ ఉరేగిస్తారు.

Prime9-Logo
PM Modi in Ayodhya: అయోధ్య విమానాశ్రయం, రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

December 30, 2023

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అయోధ్య పట్టణానికి చేరుకుని అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు.రైల్వే స్టేషన్ నుండి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

Prime9-Logo
Air India: అయోధ్యకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు

December 20, 2023

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు తన తొలి విమానాన్ని నడుపుతుంది. జనవరి 16 నుండి రోజువారీ విమానసర్వీసులు ప్రారంభమవుతాయి.జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

Prime9-Logo
Ayodhya Deepotsav: 22 లక్షలకు పైగా దీపాలతో ప్రపంచ రికార్డును సృష్టించిన అయోధ్య దీపోత్సవం

November 12, 2023

దీపోత్సవం యొక్క ఏడవ  వార్షికోత్సవం  సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఒకే చోట ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.ఈ దీపాలు గత సంవత్సరం కంటే 6.47 లక్షలు ఎక్కువ కావడం విశేషం.

Page 1 of 2(37 total items)