
July 17, 2025
CM Nitish Kumar says free electricity for up to 125 units in bihar: బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు సీఎం నితీశ్ కుమార్ ప్రజలకు బంపర్...

July 17, 2025
CM Nitish Kumar says free electricity for up to 125 units in bihar: బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు సీఎం నితీశ్ కుమార్ ప్రజలకు బంపర్...

July 4, 2025
Rahul Picture On Sanitary Pad Packets: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజకీయ గిమ్మిక్కులు అప్పుడే మొదలయ్యాయి. ఆ రాష్ట్రంలో మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో ప్...

June 24, 2025
Lalu Prasad Yadav national President RJD: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో త...

June 8, 2025
Lok Janshakti Party chief Chirag Paswan : లోక్ జన్శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న...

June 7, 2025
Rahul Gandhi participated in the Samvad program : లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఓ యువతి మధ్య పెళ్లి గురించి ఆసక్తికర చర్చ జరిగింది. బిహార్ పర్యటనలో మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్...

June 7, 2025
Truck hits Tejashwi Convoy: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. తేజస్వీ యాదవ్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట...

May 30, 2025
PM Narender Modi Statements in Bihar: మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లో రెండో రోజూ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కరకట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...

May 25, 2025
Lalu Prasad Yadav Suspended his Son Tej Pratap from RJD: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం నెలకొంది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించారు....

May 6, 2025
8 People Dead in Bihar Road Accident: బీహార్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 8 మంది దుర్మరణం చె...

February 12, 2025
Prashant Kishor about Bihar Poll Prediction: రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ...

July 5, 2024
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.

July 3, 2024
బీహార్లోని సివాన్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల కారణంగా రెండు వంతెనలు కూలిపోయాయి, రాష్ట్రంలో గత 15 రోజులలో బ్రిడ్జిలు కూలిపోయిన వాటిలో ఇది ఏడవ సంఘటన. అయితే బ్రిడ్జిలు కూలిపోయిన నేపధ్యంలో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని అధికారులు తెలిపారు.

June 27, 2024
బీహార్లో నీట్-యుజి పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం , పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్ మరియు అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మొదటి అరెస్టులు ఇవే కావడం గమనార్హం.

June 22, 2024
మన దేశంలో కాంట్రాక్టర్లు నాసిరకం బ్రిడ్జిలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సర్వసాధారణం. బిహార్లోని ఆరియా అనే ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఓ బ్రిడ్జి కూలింది. ఈ ఘటన మరిచిపోక ముందే శనివారం నాడు శివాన్లో మరోమరో బ్రిడ్జి కూలింది.

June 20, 2024
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది.

June 20, 2024
బిహార్లో నితీష్కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది నవంబర్లో రిజర్వేషన్ చట్టాన్ని సవరించి మొత్తం రిజర్వేషన్ కోటాను 65 శాతానికి సవరించింది

June 18, 2024
బీహార్లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.

May 27, 2024
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్లోని పాలీగంజ్లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.

May 25, 2024
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆయన పాటలిపుత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు దండుకోవడానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముజ్రా చేయడానికి కూడా కూటమి సిద్దంగా ఉందని ఎద్దేవా చేశారు.

May 16, 2024
అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్లో పర్యటిస్తున్నారు.

April 25, 2024
బిహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాట్నా రైల్వే స్టేషన్కు సమీపంలో గురువారం హోట్లో లోపల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. వారిలో ముగ్గురు మహిళలున్నట్లు పాట్నా పోలీసులు తెలిపారు. పాట్నా జంక్షన్ సమీపంలో ఉన్న ఈ హోటల్లో సహాయక చర్యలు చేపట్టామని సిటి సెంట్రల్ ఎస్పీ చంద్రప్రకాశ్ చెప్పారు.

January 27, 2024
బీహార్లో మహాఘట్బంధన్ అధ్యాయం ఇక ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు.తన రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం నితీష్ బీజేపీని వీడి ఆర్జెడీ - కాంగ్రెస్తో జట్టు కట్టి మహాఘట్బంధన్గా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు.

January 25, 2024
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్కు చెందిన జనతాదళ్ (యు)కు లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్కు మధ్య బేధాభిప్రాయాలు గురువారం తారాస్తాయికి చేరాయని పాట్నాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు తలెత్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న నితీష్ కూటమికి హ్యాండ్ ఇచ్చి .. రాబోయే లోకసభలో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

January 24, 2024
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు పొందారు.జనవరి 24న కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

December 30, 2023
బీహార్లోని మోతీహరి వీధుల్లో ఒక విమానం వంతెన కింద ఇరుక్కుపోయి ట్రాఫిక్కు పెద్ద అంతరాయం కలిగించింది.పాత విమానాన్ని ముంబై నుంచి అసోంకు ట్రైలర్ ట్రక్కుపై తరలిస్తుండగా, పిప్రకోఠి ప్రాంతంలోని ఓవర్బ్రిడ్జి కింద చిక్కుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
