women slapped men for manmisbehaving with her in kerala bus : ఆడవారిపై అకృత్యాలు ఈ మధ్య పెరిగాయి. ప్రతి చోట కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాలికల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా తమ వక్రబద్ధిని బయటపెడుతున్నారు.
fake ias officer: కామారెడ్డి కలెక్టరేట్ కు ఓ మహిళ కొత్తగా ఇంచార్జ్ కలెక్టర్ గా వచ్చినని, నానా హంగామా చేసింది. వెంటనే తన దగ్గర ఉన్న డామ్మీ ఉత్తర్వులను సిబ్బందికి చూపించింది. అక్కడినుంచి కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి ఐఏఎస్ నంటూ అందరితో పరిచయం చేసుకుంది. ఇప్పటి వరకు తాను సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్లో కమిషనర్గా పని చేస్తున్నట్లు చెప్పి నమ్మించే పని చేసింది.
srikakulam teacher video viral: విద్యాబుద్ధులు నేర్పాలిన టీచర్.. తను ఉపాధ్యాయ వృత్తికి ఉన్న విలువను దిగజార్చింది. విద్యార్థులను నైతిక విలువలు నేర్పి, సరైన దారిలో నడిపించాల్సిన కొందరూ ఉపాధ్యాయులు తమ వృత్తికే కళంకం తీసుకోస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ విద్యావ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది
constable on betting games: బెట్టింగ్ గేమ్స్ కు రాష్ట్రంలో మరో కానిస్టేబుల్ బలయ్యాడు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడారు. వివరాల్లోకి వెళ్లితే, సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్కి చెందిన సందీప్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వ్యసనానికి లోనై ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.
bus conductor radha: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదం నుంచి బయట పడిన బస్సు కండక్టర్ రాధ భయానక ఘటన గురించి వివరించింది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇది చోటు చేసుకుందని, అంతా క్షణాల్లో జరిగిపోయిందని, టిప్పర్ చాలా వేగంగా వస్తున్నదని నేను, మా డ్రైవర్ గమనించాము. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు తిప్పేలోపే ఈ ఘటన జరిగిందని వివరించింది.
jaipur road crash: రాజస్థాన్లోని జైపుర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం తాగి డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. 50మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
rajasthan road accident: రాజస్థాన్ లో అత్యంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫలోడిలోని మటోడా గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన టెంపో వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది స్పాట్ లో మరణించినట్లు పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వారికి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
విశాఖలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ అనే విద్యార్థి శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డిన విషయం తెలిసిందే. అయితే సాయితేజ ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమతా కళాశాల వద్ద సాయి తేజాకు న్యాయం చేయాలని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి బంధువులు ఆందోళనకు దిగారు.
కసాయి తండ్రి కట్టుకున్న భార్య మీద ఉన్న కోపాన్ని కన్నవారిపై తీర్చుకున్నాడు. భార్యభర్త మధ్య గొడవలతో కన్న పిల్లలు బలవుతున్నారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో ఘర్షణ పడి, అత్యంత పాశవికంగా ఇద్దరు పిల్లలకు గొంతు కొసి హత్య చేశాడు. ఆ తర్వాత దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
వారం రోజుల్లో పెళ్లి ద్వారా ఒక్కటి కావాల్సిన ప్రేమ జంట ఇంట విషాదం నెలకొంది. పెద్దపల్లి జిల్లాల్లోని గోదావరి నదిలో పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్న జంట కొట్టుకుపోయింది. జాలర్లు కష్టపడి యువకుడి కాపాడగా, యువతి మాత్రం పుష్కరఘాట్ లో మునిగి మరణించింది. యువతి మృతితో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్లో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తెపై గే పార్ట్నర్ అత్యాచారం చేశాడు. ఇది తెలిసి, తండ్రి అత్యంత దారుణమైన పని చేశాడు. గొడవపడి అతడి ప్రైవేట్ పార్ట్స్ కోసి, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
tamil nadu: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. చదువుకోమని చెప్పినందుకు ఓ బాలుడు ఏకంగా కన్నతల్లినే హత్య చేశాడు. అయితే బాలుడు తెలివిగా ఆ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు.
Double Bedroom Fraud: సొంత ఇంటి కలలు కంటున్న అమాయక ప్రజలను మోసం చేసిన ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లిలో వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని ఆశ చూపి ఓ వ్యక్తి సుమారు 100 మందికిపైగా వ్యక్...
Bangkok shooting: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. అనంతరం దుండగుడు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు...
AP Crime News: వైవాహిక జీవితాల్లో మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణాకావేశంలో కొందరు భార్యలు పక్కాప్లాన్తో భర్తలని అతి కిరాతకంగా హతమరుస్తున్నారు. ఆ తర్వాత దానిని హత్యగా, ప్రమాదాలుగా చిత్రీకరించే...
Vanasthalipuram: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్లో పెట్టిన చికెన్, బోటీని తిని 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతిచెందారు. మిగిలిన ఎనిమిది మందిని చింతలకుంటలోని ఓ ప్రైవే...
Murder: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఆటోనగర్లోని గొల్లవానికుంటలో కుమారుడి చేతిలో తల్లి హతమైంది. తల్లిపై కొడుకు పిడిగుద్దులతో దాడి చేసి ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధాన్ని...
Siddipet Crime: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తొగుట మండలంలోని పెద్దమాసాన్పల్లి శివారులో ఇటీవల కారు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కారు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ఘటనలో ఓ మహిళ మృతిచె...
Maid Killed House Owner: విజయవాడలో దారుణం జరిగింది. యజమానిని చంపి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పారిపోయింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి సరస్వతి, కొడుకు వెంకట రామా...
5 Dead for Adulterated Toddy in Hyderabad: హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మృతులను సీహెచ్ బొజ్జయ్య, కలగళ్ల సీతారాం, చౌదరిమెట్టు స్వరూప, నార...
School Bus Kid Death: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్కి వెళ్లిన తొలిరోజు ఐదేళ్ల చిన్నారి బస్సు కిందపడి మృతి చెందింది. ఆళ్లగడ్డలోని ఎంపీ నగర్లో నివాసం ఉంటున్న శ్రీధర్, వనజ ...
Visakhapatnam court: ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజుకు విశాఖ కోర్టు మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారితోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ...
Shocking twist in Tejeshwar Murder Case: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఐశ్వర్య కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యను అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల...
Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విష...