
August 1, 2025
Enforcement Directorate: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గొర్రెల స్కాం కేసులో రూ. 1000 కోట్లకు పైగా నిధుల గోల్ మాల్ జరిగినట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్...

August 1, 2025
Enforcement Directorate: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గొర్రెల స్కాం కేసులో రూ. 1000 కోట్లకు పైగా నిధుల గోల్ మాల్ జరిగినట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్...

July 21, 2025
Enforcement Directorate: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక ఘటన జరిగింది. ఈ కేసులో యాప్ ప్రచారంతో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. కాగా తమ ఎ...

July 19, 2025
Enforcement Directorate: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆన్ లైన్ బెట్టింగులతో యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగులకు ...

July 18, 2025
Bhupesh Baghel: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ కు ఈడీ షాక్ ఇచ్చింది. మద్యం కేసులో భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్యను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. భిలాయ్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీ...

July 17, 2025
Enforcement Directorate: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుమార్లు వాద్రాను వి...

July 10, 2025
Betting Apps Promotion : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ప్రస్తుతం సినీ సెలబ్రిటీలను టార్గెట్ చూస్తూ రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సుమారు 29 మంది సిన...

July 4, 2025
Bank Scam Case: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ తాజాగా ఈడీ విచారణకు హజరైనట్టు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్కాంక్ స్కాం కేసుకు సంబంధించి అరవింద్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికార...

May 19, 2025
UCO Bank Former CMD Subodh Kumar Arrested by ED: యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా రూ. 6210 కోట్ల మేర జరిగిన భారీ కుంభకోణంలో గోయె...

February 22, 2025
Director Shankar Reacts on Copyright Case: ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన విషయం తెలిసిందే. 'ఎంథిరన్' (Robo Movie) సినిమాకు సంబంధించ కాపీ రైట్ కేసులో ...

June 21, 2024
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఆయన బెయిల్పై విడుదల కావాల్సింది.

April 30, 2024
లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను ప్రశ్నించింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

January 30, 2024
ఢిల్లీలోని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో జరిగిన సోదాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు బీఎండబ్ల్యూలు, కొన్ని నేరారోపణ పత్రాలు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. సోరెన్ ఇంట్లో లేనందున ఈడీ బృందం అతన్ని ప్రశ్నించలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

January 9, 2024
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మిసా భారతి, హిమా యాదవ్, హృద్యానంద చౌదరి, అమిత్ కత్యాల్ పేర్లు ఉన్నాయి. ఛార్జిషీట్లో రెండు సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

December 13, 2023
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఉప్పల్ను భారత్కు రప్పించేందుకు దుబాయ్ అధికారులతో భారత్ అధికారులు టచ్లో ఉన్నారని ఈడీ తెలిపింది.

November 21, 2023
9,000 కోట్ల మేరకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బైజూకి షోకాజ్ నోటీసు పంపింది. బైజూస్ మరియు థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బైజు రవీందరన్కు నోటీసు పంపబడింది.

September 6, 2023
అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర్ అనే వ్యక్తులపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది.

July 9, 2023
నకిలీ బిల్లింగ్ ద్వారా పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వస్తువులు మరియు సేవల పన్ను నెట్వర్క్ ( జీఎస్టీఎన్ )ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలోకి చేర్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జీఎస్టీఎన్ పరిధిలో పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి మరింత అధికారం లభించనుంది

June 14, 2023
ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడం రాష్ట్రంలోని అధికార డిఎంకె, బిజెపి మరియు ఎఐడిఎంకె, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మంత్రికి ఛాతి నొప్పి రావడంతో బుధవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో బాలాజీని అరెస్ట్ చేశారు.

June 5, 2023
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ లోక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ స్కామ్కు సంబంధించి ఆమెను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

May 9, 2023
ఛత్తీస్గఢ్ లో బొగ్గు రవాణాపై అక్రమంగా వసూలు చేసిన కేసులో రూ.51.40 కోట్ల విలువైన 90 స్థిరాస్తులు, విలాసవంతమైన వాహనాలు, నగలు, నగదును జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది.

May 7, 2023
చత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, రాయ్పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ స్కామ్ లొ 2,000 కోట్ల విలువైన మనీలాండరింగ్కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలిపింది

April 26, 2023
ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నిందితుల ద్వారా దాదాపు రూ.250 కోట్లు సంపాదించారు. రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతుండడంతో ఈ మొత్తం రూ.500 కోట్లకు చేరుకోవచ్చని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది.

April 18, 2023
దౌత్య మార్గాల ద్వారా కేరళలోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల జరిపిన సోదాల తర్వాత రూ.1.13 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులు, రూ.27.65 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది.

March 28, 2023
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఈడీ కార్యాలయానికి రావాలని.. లేఖ ద్వారా తెలిపింది.

March 21, 2023
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
