
Gambhira Bridge: బ్రిడ్జి కూలిన ఘటనలో 15కి పెరిగిన మృతులు
July 10, 2025
Gujarat: గుజరాత్ లో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వడోదర జిల్లాలోని పద్రా పట్ణణ సమీపంలో గల మహిసాగర్ నదిపై నిర్మించిన 40 ఏళ్ల పురాతన వంతెన నిన్న ఉదయం కూలిపోయింది. గంభీర బ్రిడ్జిలోని కొంత...




_1762575853251.jpg)


