
August 1, 2025
Kangana Ranaut: హిమాచల్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఒక కేసులో ఎదురుదెబ్బ తగిలింది. నటిపై ఉన్న డిఫమేషన్ కేసును రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను...

August 1, 2025
Kangana Ranaut: హిమాచల్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఒక కేసులో ఎదురుదెబ్బ తగిలింది. నటిపై ఉన్న డిఫమేషన్ కేసును రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను...

July 24, 2025
5 Killed, 20 Injured Bus Falls in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. వివరాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి 60 కిలోమీటర్ల దూరంలోని మా...

July 19, 2025
Himachal Pradesh: అనాది నుంచి వస్తున్న సంప్రదాయానికి హిమాచల్ ప్రదేశ్లోని ఓ ఊరు వేదికగా మారింది. హట్టి తెగకు చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ ఘటన హిమాచల్ ప్ర...

July 6, 2025
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 75కు పెరిగింది. ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం...

July 4, 2025
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లలన్నీ జ...

July 3, 2025
Red Alert To Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు తోడయ్యాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రధాన నదులు ప...

June 27, 2025
Rescue Team Saves peoples: దేశంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో...

June 17, 2025
Bus Fall Down in Valley at Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మండీ జిల్లా పత్రీఘాట్ సమీపంలోని సర్కాఘాట్ వద్ద బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు తీవ్ర ...

November 12, 2023
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.దేశం పట్ల వారి త్యాగం మరియు అంకితభావానికి వారిని కొనియాడారు. వీరులకు భారతదేశం కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని అన్నారు. హిమాచల్లో బలగాలతో గడిపిన సమయం లోతైన భావోద్వేగం మరియు గర్వంతో నిండి ఉందని చెప్పారు.

August 24, 2023
హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో గురువారం కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు బహుళ-అంతస్తుల భవనాలు కూలిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.

July 13, 2023
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న వరదల నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మరణించిన వారి సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో 90కి చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 39 మరణాలు నమోదయ్యాయి.

July 12, 2023
భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఉత్తర భారతదేశం లో మరో 20 మరణాలు నమోదయ్యాయి. దీనితో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 100 కు చేరింది.హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 31కి చేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 80 మంది మరణించారు

July 10, 2023
ఉత్తర భారతంలోదేశరాజధాని ఢిల్లీతో సహా పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి.ఢిల్లీ ఎన్సిఆర్కి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు, దేశ రాజధాని ప్రాంతం అంతటా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పంజాబ్ మరియు హర్యానా లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.

April 17, 2023
: గుర్తుతెలియని మృతదేహాల డీఎన్ఏ డేటాబేస్ను రూపొందించిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరించిందని సోమవారం ఒక అధికారి తెలిపారు.గత ఏడాది ఏప్రిల్లో ఈ ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటివరకు 150 గుర్తుతెలియని మృతదేహాల డీఎన్ఏ నమూనాలను డేటాబేస్లో భద్రపరిచామని తెలిపారు.

March 17, 2023
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఒక్కో సీసాపై రూ.10 ఆవు సెస్ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారం ప్రకటించారు. దీని ద్వారా సంవత్సరానికి రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

January 10, 2023
kullu water falls: కొద్ది రోజులుగా దేశంలో చలి తీవ్రగా అధికంగా పెరిగింది. చలి తీవ్రతకు దేశ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడం.. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర ఆట...

December 11, 2022
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది

December 8, 2022
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.

December 8, 2022
హిమాచల్ ప్రదేశ్లో అధికార బీజేపీ, కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్ను తాకింది.

December 8, 2022
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్లో 182, హిమాచల్ ప్రదేశ్లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.

November 12, 2022
హిమాచల్ప్రదేశ్ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

November 11, 2022
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు అందరూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుల భారీ నుండి కాపాడడం ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు కనపడతాయి

November 7, 2022
తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిమాచల్ ప్రదేశ్లో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేస్తానని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఆదివారం "ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించింది.

November 7, 2022
ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.

November 5, 2022
స్వాతంత్య్ర అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తన మొదటి ఓటును వినియోగించుకుని స్వతంత్ర భారత తొలి ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ. అలాంటి శ్యామ్ శరణ్ నేగీ తన 106 ఏళ్ల వయస్సులో ఇవాళ అనగా శనివారం నాడు కన్నుమూశారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
