stock market
Home/Tag: indian cricket team
Tag: indian cricket team
Dilip Doshi Passed Away: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత..!
Dilip Doshi Passed Away: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత..!

June 24, 2025

Former India cricketer Dilip Doshi passed away: క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ దిలీప్ దోషీ(77) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యతో ఇబ...

Prime9-Logo
T20 World Cup 2024 Winners: విశ్వవిజేతలకు ముంబై ఎయిర్ పోర్ట్ లో వాటర్ సెల్యూట్

July 4, 2024

గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది.అంతకుముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిని భారత క్రికట్ జట్టు సభ్యులు అనంతరం విజయోత్సవ ర్యాలీకోసం ముంబయ్ చేరుకున్నారు.

Prime9-Logo
Viacom18: 5 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ హక్కులను గెలుచుకున్న Viacom18

August 31, 2023

మీడియా సంస్థ వయాకామ్ 18 ఐదేళ్లపాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్‌ల టీవీ మరియు డిజిటల్ హక్కులను గెలుచుకుంది.5,963 కోట్ల రూపాయలకు సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

Prime9-Logo
ICC ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్ మ్యాచ్ ల వివరాలు !

June 13, 2023

ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. కాగా ఈసర్వ విశేషం ఏంటంటే వరల్డ్‌ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే హైదరాబాద్‌ వేదికగా భారత్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా లేకపోవడం

Prime9-Logo
Indian cricketers: మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. కారణం ఇదే

February 4, 2023

Indian cricketers: భారత్ క్రికెటర్లు.. మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. కొందరు నెటిజన్లు.. వీరిని టార్గెట్ గా చేసుకోని ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కు కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

Prime9-Logo
India Vs Srilanka ODI : లంకపై మొదటి వన్డేలో టీమిండియా విక్టరీ... రికార్డులు తిరగరాసిన కోహ్లీ, రోహిత్

January 11, 2023

గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Prime9-Logo
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఊరకొట్టుడు.. మూడో టీ20లో శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ

January 8, 2023

రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తో కైవసం చేసుకుంది. మొదటి టీ20లో ఇండియా విజయం సాధించగా.. రెండో మ్యాచ్ శ్రీలంక గెలిచింది.

Prime9-Logo
Asia Cup : సెప్టెంబర్‌లో ఆసియా కప్.. ఒకే గ్రూప్‌లో భారత్, పాక్..

January 6, 2023

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ లో ఒకే గ్రూప్‌లోభారత్, పాకిస్థాన్‌లు ఉంటాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా గురువారం ప్రకటించారు.

Prime9-Logo
Umran Malik : గంటకు 155 కి.మీ వేగంతో... బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన ఉమ్రాన్ మాలిక్

January 4, 2023

2023 సంవత్సరాన్ని టీమిండియా విజయంతో స్టార్ట్ చేసింది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మొదటి సారి బాధ్యతలు స్వీకరించాడు. కాగా ముంబై

Prime9-Logo
Gautam Gambhir: ఆస్ట్రేలియాను ఓడించకపోతే భారత్ ప్రపంచ కప్ గెలవదు.. గౌతమ్ గంభీర్

September 17, 2022

భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేలు ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20కి ముందు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను ఓడించకపోతే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవలేదని అన్నాడు.

Prime9-Logo
Robin Uthappa: క్రికెట్ కు గుడ్ బైయ్ చెప్పిన ఊతప్ప

September 15, 2022

రాబిన్‌ ఊతప్ప క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తొలి టీ20 ప్రపంచకప్‌ హీరోగా రికార్డుకెక్కిన ఊతప్ప.. టీ20 ప్రపంచకప్‌లో తొలి బౌలౌట్‌లో భారత్‌ను గెలిపించాడు. కాగా ఈ బౌలర్ బుధవారం క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

Prime9-Logo
Jasprit Bumrah: బుమ్రా ఈజ్ బ్యాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

September 14, 2022

ఇటీవల కాలంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో బుమ్రా కనిపించకపోవడం చూసాము. అయితే గాయం అయిన కారణంగా ఆసియా కప్‌ కు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.