
July 28, 2025
Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈఓ శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ విడుదల ...

July 28, 2025
Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈఓ శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ విడుదల ...

July 26, 2025
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ...

July 6, 2025
Shakambari Utsavalu Starts from July 8th at Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్...

June 29, 2025
Telangana Bangaru Bonam To Durgamma: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దేవాదాయ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింప...

May 3, 2025
Temple: విజయవాడ నగరంలో ఏపీలో పెద్ద నగరంగా తయారవుతోంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆల...

November 8, 2022
కోటి దీపాలతో వెలుగుతున్న ఇంద్రకీలాద్రి

October 24, 2022
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్ రంగురంగుల గాజులతో సర్వాం సుందరంగా అలంకరణలు చేశారు. వేలసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి గాజుల దండలను పేర్చుతున్నారు. వివిధ రకాల గాజులతో అమ్మవారు కన్నులవిందుగా భక్తులకు దర్శనం ఇస్తుంది.

October 10, 2022
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.

October 5, 2022
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ మార్పుపై అడిగిన ఓ స్పందనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానంగా ఓ నవ్వు నవ్వుతూ వెళ్లిపోయారు

October 3, 2022
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పట్ల జిల్లా కలెక్టర్ దుర్గారావు అమర్యాదగా ప్రవర్తించారు. హైకోర్టు జడ్జి మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రికి వస్తున్నారని ఈవో భ్రమరాంభకు ముందస్తుగా సమాచారం అందించారు. అయితే ఘాట్ రోడ్డులో జడ్జి వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు.

October 2, 2022
ప్రముఖ శక్తి దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకొన్నారు

September 30, 2022
ఏపీలో అధికార పార్టీ నేతల తీరుతో ఆలయాలు కూడా అపవిత్రంగా మారిపోతున్నాయి. భగవంతుని దర్శనాన్ని సైతం భక్తితో కాకుండా అహంభావం మాటున దర్శించుకొంటూ వైకాపా ఎమ్మెల్యే వెల్లంపల్లి వార్తల్లోకి ఎక్కారు.

September 29, 2022
నవరాత్రులసందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే వీరిలో వృద్ధులు మరియు దివ్యాంగులు పడిన ఇబ్బందులను గమనించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటావారి కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేయించారు

September 29, 2022
దసరా శరన్నవ రాత్రుల పర్వదినాల పవిత్రతను భక్తుల దరిచేర్చేందులో ఏపీ దేవదాయ శాఖ వెనుకబడి పోయింది. పలు కీలక ఆలయాల్లో సాంప్రదాయ పద్దతులకు తిలోదకాలు వదలడంతో భక్తులు ఇక్కట్లు పాలౌతున్నారు

September 28, 2022
పాలన వ్యవహారాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిత్యం అభాసుపాలౌతుంది. తాజాగా డ్యూటీ సిబ్బంది ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రికి ప్రవేశం లేదని ఖరాఖండిగా చెప్పడంతో అవాక్కవడం ఆయన వంతైంది. ఈ ఘటన ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో చోటుచేసుకొనింది.

September 26, 2022
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగా నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజే భక్తులకు ఆలయంలో అసౌక్యం ఏర్పడింది. దుర్గగుడిలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ లేకపోవడం వల్ల భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

September 25, 2022
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.

September 17, 2022
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

July 11, 2022
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేదీతో ముగుస్తాయి.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
