
July 24, 2025
Medchal: కొంపల్లిలో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి కుమారుడు సీహెచ్ భద్రారెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఇవాళ సోదాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లార...

July 24, 2025
Medchal: కొంపల్లిలో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి కుమారుడు సీహెచ్ భద్రారెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఇవాళ సోదాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లార...

June 18, 2025
IT Raids on Tamil Actor Arya Residence and Restaurants: కోలీవుడ్ హీరో ఆర్య నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుఉ సోదాలు నిర్వహించారు. చెన్నైలోని అన్నానగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన రెస్టా...

February 4, 2025
tolly Attends IT Investigation: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ వ్యాపారాల...

January 25, 2025
Dil Raju First Reaction on It Raids: టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఫలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఇల్లు, నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. గత ఐదు రోజులుగా ఆయన ఇంట్లో, SVC కార్యాలయంలో అలాగే ఆయన సోదరుడు...

January 24, 2025
It Raids on Dil Raju Office: టాలీవుడ్ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ 'దిల్' రాజు ఇళ్లు, ఆఫీసులలో నాలుగో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్ని అధికారుల స్వా...

January 23, 2025
Venkatesh Reacts on IT Raids: టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ ...

January 23, 2025
Dil Raju Mother Hospitalized: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇల్లు, కార్యక్రమాలపై ఐటీ దాడులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆయ...

December 11, 2023
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ దాడులు పూర్తి చేసిన తర్వాత, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.350 కోట్లుగా తేలింది. ఒడిశాలోని డిస్టిలరీ యూనిట్లలో ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఒకే ఆపరేషన్లో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదే. పట్టుబడిన కరెన్సీ నోట్ల లెక్కింపు ఐదు రోజుల పాటు కొనసాగింది.

December 8, 2023
శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.

November 25, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నపధ్యంలో రాష్ట్రంలో ఐటీ శాఖ వరుస దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాండూరు అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను

November 21, 2023
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పరిస్థితులన్నీ వాడి వేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.

November 13, 2023
హైదరాబాద్లోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు.గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రదీప్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ మంత్రికి దగ్గరి బంధువు. సబితా ఇంద్రారెడ్డి ఇతర బంధువుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

November 9, 2023
మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 8 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఖమ్మంలోని ఇల్లు,

November 8, 2023
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో తనపై, తన సంస్థలపై, తన కుటుంబ సభ్యుల ఇళ్ళపై ఐటి, ఈడీ దాడులు జరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు.

November 2, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది.

October 11, 2023
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పలువురు ఇళ్లపై, ఆఫీసులపై వరుస ఐటి దాడులు జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ లో కూడా వరుస దాడులు జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్

September 13, 2023
సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్తో పాటు అతనితో సంబంధం ఉన్న వారిపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ముంబైలోని 30కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం బుధవారం దాడులు ప్రారంభించింది.

June 15, 2023
హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసం,

June 14, 2023
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో నేటి ఉదయంనుంచి ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

May 3, 2023
ఈ నెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సిద్దం చేసాయి. ఈ నేపధ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి వీటిని స్వాధీనం చేసుకుంటున్నారు.

April 24, 2023
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై, అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ జి స్క్వేర్కు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఆదాయపు పన్ను (ఐటి) శాఖ దాడులు ప్రారంభించింది.

April 21, 2023
తాజాగా సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

April 19, 2023
మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

March 1, 2023
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

February 23, 2023
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
