
July 19, 2025
Hyderabad: పదేళ్లుగా భారత్ ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్ లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. హైద...

July 19, 2025
Hyderabad: పదేళ్లుగా భారత్ ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్ లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. హైద...

July 1, 2025
Kishan Reddy Strong Counter to congress and brs about Telangana BJP President: తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే ఆయన ఎంపికపై కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆ...

June 30, 2025
New Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన మార్క్ను చూపించారు. నిన్న మొన్నటి వరకూ అధ్యక్ష బరిలో ఉన్న హేమాహేమీలను కాదని, తన అనుచ...

June 22, 2025
PM Modi: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అక్షరాస్యతా శాతం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సుచిత్ర ఆధ్వర్యంలో పది, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ప్రతి...

June 1, 2025
Kishan Reddy challenges Congress : దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ సర్కారుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తే...

May 30, 2025
Union Minister Kishan Reddy : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంతో దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మ...

May 22, 2025
Kishan Reddy inaugurates Begumpet Railway Station: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్ల ప్రారం...

March 23, 2025
Kishan Reddy : ఇప్పటివరకు డీలిమిటేషన్పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్ర...

March 15, 2025
Kishan Reddy : డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి విధానాలు ఇప్ప...

February 9, 2025
BJP leaders celebrate Delhi victory at State office In Hyderabad: ఢిల్లీలో బీజేపీ గెలిచిన విధంగా తెలంగాణలోనూ బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ...

January 22, 2025
Union Minister Kishan Reddy says Coal sector will create 5 lakh jobs: రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు...

December 2, 2024
Kishan Reddy says BJP Charge Sheet on Congress Failures: అసమర్థతలో, అసత్యాల ప్రచారంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం హై...

June 10, 2024
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

November 5, 2023
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

October 18, 2023
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

August 27, 2023
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను సాగనంపాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు.

July 21, 2023
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

June 15, 2023
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస రఘవీర్, ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావు లు.. ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు.

June 2, 2023
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటీతో తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకొని 10 వ వసంతం లోకి అడుగు పెడుతుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే విధంగా సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దద్దరిల్లేలా

May 7, 2023
Kishan Reddy: మణిపూర్లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి.

March 8, 2023
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా.. రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

February 13, 2023
దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

January 6, 2023
ప్రైమరీ హెల్త్ సెంటర్లో మూడు నెలల నుంచి కరెంట్ లేకపోతే..అధికారులంతా ఏం చేస్తునారని కేంద్ర మంత్రి జి. కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

November 29, 2022
పోలీసులను టీఆర్ఎస్ ఏజంట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

November 7, 2022
మునుగోడు ఉపఎన్నికలో భాజపా నైతికంగా విజయం సాధించిందని, అయితే ప్రలోభాలు, బెదిరింపులతో ఓటమిని చూడాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
