
August 11, 2025
AP Government Focus on New Districts: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయా...

August 11, 2025
AP Government Focus on New Districts: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయా...

July 20, 2025
Mudragada Padmanabham Health Update: వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శనివారం రాత్రి అనారోగ్యానికి గురికావడంతో వెంట...

July 4, 2025
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. సంతమాగులూరు మండలం నుంచి రోడ్డు మార్గాన మార్కాపురం వెళ్లనున్నారు. జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు స...

June 3, 2025
Documents for Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ...

May 31, 2025
Five Members Attack Corona Virus Cases In Eluru Collectorate: ఏపీలోని ఏలూరులో కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్లోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్ల...

May 20, 2025
AP HORTICET 2025 Dr.YSRHU Diploma Courses: ఏపీ హార్టిసెట్-2025 నోటిఫికేషన్ విడుదలలైంది. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2025- 26 విద్యాసంవత్సరానికి ...

April 24, 2025
AP 10th Supplementary Exams Applications Starts from Toady: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు టెన్త్ బోర్డు...

March 24, 2025
Anchor Shyamala Reaction On Betting Apps After Enquiry: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమెను పోలీసులు సుమారు 3 గంటల ...

November 16, 2024
Chandrababu Naidu Brother Died: హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నారా రామ్ముర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అనే విషయం త...

July 17, 2024
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్స్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం ఫెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీవో రమణారావు.. జులై మూడో తేదీ నుంచి మెడికల్ లీవ్పై వెళ్లారు.

July 17, 2024
గుడివాడలో ఇన్నాళ్లూ అక్రమంగా శరత్ థియేటర్ను అక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం.

July 16, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది

July 15, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం భూములు, ఖనిజాలు దోచుకుందని ఆరోపించారు.

July 15, 2024
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.

July 13, 2024
ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్లారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్వహించారు.. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

July 12, 2024
ఏపీలో ప్రభుత్వం మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ టైం వచ్చింది. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు.

July 11, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకరోజు పర్యటనను ప్రారంభించారు. ముందుగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో .. పోలవరం ఎడమ కాల్వను ఆయన పరిశీలించారు

July 11, 2024
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. కందిపప్పు, బియ్యం విక్రయాలు కౌంటర్లు ప్రారంభం అయ్యాయి. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు

July 11, 2024
విశాఖపట్నం, తిరుపతి జూలాజికల్ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

July 11, 2024
ఎర్రచందనం దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

July 10, 2024
తిరుమలలో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుమలలో గదుల దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. ముగ్గురు దళారులు నాగ బ్రహ్మచారి, కేఈ వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

July 10, 2024
ఇంజక్షన్ వికటించి 24 మంది అస్వస్థతకు గురైన ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల వివిధ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు.

July 9, 2024
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.

July 9, 2024
విజయవాడలో కిడ్నీ రాకెట్ మోసం బయటపడింది. గుంటూరు కేవిపి కాలనీలో ఉండే మధుబాబు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడు. కరోనా సమయంలో ఏం చేసినా కలిసి రాకపోవడంతో ఆటో వేసుకొని జీవనం సాగించాడు

July 8, 2024
ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. మొదట అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందజేస్తుంది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
