
June 11, 2024
మరోమారు ఉల్లిధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉల్లికి ప్రధానమార్కెట్ మహారాష్ర్ట.. ఇక్కడి లాసన్గావ్ మండిలో సరాసరి ఉల్లిధర సోమవారం నాడు కిలో రూ.26లు పలికింది. అంతకు ముందు అంటే మే 25న ఉల్లిధర కేవలం రూ.17 మాత్రమే

June 11, 2024
మరోమారు ఉల్లిధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉల్లికి ప్రధానమార్కెట్ మహారాష్ర్ట.. ఇక్కడి లాసన్గావ్ మండిలో సరాసరి ఉల్లిధర సోమవారం నాడు కిలో రూ.26లు పలికింది. అంతకు ముందు అంటే మే 25న ఉల్లిధర కేవలం రూ.17 మాత్రమే

June 8, 2024
టెస్లా చీఫ్ఎలాన్ మస్క్ ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ను ఉపసంహరించుకున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఎన్నికల్లో నరేంద్రమోదీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు

June 7, 2024
ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉన్నాయనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) అమ్మకాలు మే నెలలో ఏకంగా 20 శాతం పెరగాయని పార్మాట్రాక్ తాజా గణాంకాలను వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

June 7, 2024
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంకు కీలక ... రేపో రేటును యధాతథంగా కొనసాగించడానికి నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్ష 4:2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

June 5, 2024
లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కుప్పకూలాయి. ఇండియాలో అత్యంత సంపన్నులు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు బిలియన్ల కొద్ది డాలర్ల సంపద కోల్పోయారు.

June 3, 2024
దేశంలో ఏడవ విడత పోలింగ్ ముగిసిన వెంటనే పాల ధరకు రెక్కలు వచ్చాయి. దేశంలోని అతి పెద్ద మిల్క్ కో ఆపరేటివ్లు అమూల్, మథర్డెయిరీలు వరుసగా లీటరుకు రూ.2 చొప్పున జూన్ 3 నుంచి పెంచేశాయి.

June 3, 2024
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా సోమవారం నాడు దూసుకుపోయాయి. కేంద్రంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్నీ ఎగ్జిట్పోల్స్ చెప్పడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు.

June 1, 2024
లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి ఫోకస్ అదానీ గ్రూపు షేర్లపై పడింది. ఎందుకంటే గతంలో జరిగిన లోకసభ ఎన్నికల తర్వాత అదానీ షేర్లు అమాంతంగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

June 1, 2024
పేటియం వ్యస్థాపకుడు విజయశేఖర వర్మకు చెందిన షేర్లు గత కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. కరోనా సమయంలో ఐపీవోకు వచ్చిన పేటీయం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. ఒక్కోషేరు రూ.2,080లు విక్రయించింది.

May 31, 2024
మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను తారుమారు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నాలుగ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ఏకంగా 7.8 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికిచూస్తే జీడీపీ 8.2 శాతం నమోద్యే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది.

May 30, 2024
పోలింగ్కు ఒక్క రోజు ముందు అంటే శనివారం నాడు చివరి విడత లోకసభ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్లో ఇటు సెన్సెక్స్తో పాటు నిఫ్టీ కూడా ఒక శాతం వరకు క్షీణించాయి.

May 29, 2024
వచ్చే శనివారంతో లోకసభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది.

May 27, 2024
దేశంలో అందుబాటు ధరలో లభించే ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ.60 లక్షలు అంత కంటే తక్కువ విలువ చేసే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే దేశంలోని అతి పెద్ద ఎనిమిది నగరాల్లోని గణాంకాలను తీసుకుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.

May 25, 2024
హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం దివీస్ లేబరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలు రికార్డు బద్దలు కొట్టింది. కాగా ఫార్మా దిగ్గజం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం ఏకంగా 67.6 శాతం పెరిగి రూ.538 కోట్లకు ఎగబాకింది.

May 25, 2024
మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు తమ తమ తాహతుకు తగ్గట్టు పొదుపు చేస్తుంటారు. అయితే అన్నీ స్కీంలతో పోల్చుకుంటే పోస్టాఫీసు స్కీంలో పెట్టుబడులు పెడితే మన పెట్టుబడికి భద్రతతో పాటు కొంత ఆదాయం వడ్డీరూపంలో లభిస్తుంది.

May 24, 2024
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే దివాలా తీసిన జూనియర్ అంబానీపై మరో మారు పిడుగుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు అసలు విషయానికి వస్తే...ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

May 24, 2024
డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం అంటే 'పే త్రూ మొబైల్ " అని అర్ధం. ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, డిజిట్ పేమెంట్స్తో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్లో సేవలను అందిస్తోంది. ఈ సంస్థను 2010లో విజయశేఖర శర్మ వన్ 97 కమ్యూనికేషన్స్ పేరుతో స్థాపించారు.

May 23, 2024
ఇండియాలో లీడింగ్ ఎయిర్లైన్ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాలను గురువారం నాడు వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే కంపెనీ ఏకీకృత నికరలాభం106 శాతం పెరిగి రూ.1,895కోట్లకు ఎగబాకింది.

May 23, 2024
దేశీయ స్థాక్ మార్కెట్ దూసుకుపోయింది. స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు..ఆర్బీఐ డివిడెండ్, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

May 22, 2024
స్మార్ట్ ఫోన్ తయారీరంగంలోకి గూగుల్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇండియాలో డిక్సన్ టెక్నాలజీస్ ఈ స్మార్ట్ ఫోన్లను తయారు చేసిపెడుతుంది. కాగా గూగుల్ ఫిక్సిల్ 8 స్మార్ట్ఫోన్ ధర రూ 50,000లపై మాటే. మార్కెట్లో ఈ ఫోన్ ఆపిల్తో పాటు స్యాంసంగ్కు పోటీ ఇవ్వబోతోంది

May 21, 2024
ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో కొత్త రకం మోడల్ను ప్రవేశపెట్టనుంది. కొత్త మోడల్ ధర విషయానికి వస్తే లక్షల రూపాయల కంటే తక్కువ రేటుకు విక్రయించనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

May 17, 2024
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జేపీ మోర్గాన్స్, సిటి బ్యాంకులాంటి అతి పెద్ద బ్యాంకులు ఇండియాకు కూడా కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం చెప్పారు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

May 16, 2024
ఫోర్బ్స్ గురువారం నాడు 30 అండర్ 30 ఆసియా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏషియా - పసిఫిక్ రీజియన్లో మొత్తం 300 మంది యువ ఎంటర్ప్రెన్యుర్స్, లీడర్స్, ట్రెయిల్ బ్లేజర్స్ స్థానం దక్కించుకున్నారు. వీరంతా వివిధరకాల వినూత్న వ్యాపారాలు, పరిశ్రమల వ్యవస్థాపకులు.

May 15, 2024
ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి పెంచింది. వివిధ కాల పరిమితులపై 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు రూ.2 కోట్లు అంత కంటే తక్కువ మొత్తానికి వడ్డీరేట్లను పెంచింది.

May 15, 2024
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రికార్డు బద్దలు కొట్టాయని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 776.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
