
August 9, 2025
Beating With Stones: శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ సంబరాలు జరుపుకుంటే భారతదేశంలో ఓ ప్రాంతంలో మాత్రం ప్రజలు రాళ్లతో ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లోని కొన్ని చోట్ల వింతగా రక్షా...

August 9, 2025
Beating With Stones: శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ సంబరాలు జరుపుకుంటే భారతదేశంలో ఓ ప్రాంతంలో మాత్రం ప్రజలు రాళ్లతో ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లోని కొన్ని చోట్ల వింతగా రక్షా...

June 27, 2025
Madhya Pradesh CM Mohan Yadav: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కు మార్గమధ్యంలో అనూహ్యంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాన్వాయ్లోని 19 వాహనాలు ఒకదాని వెంట మరొకటి రోడ్డుపై నిలిచిపోయా...

June 15, 2025
4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ...

June 4, 2025
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఇవాళ తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ ఆటోపై బోల్తా పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ...

May 31, 2025
Bhopal: సిందూరం అంటే మహిళలకు అలంకారం.. కానీ ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి గుర్తుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ఆయన భోపాల్ లో ఇవాళ నిర్వహించిన మహిళా శక్తీకరణ ...

May 31, 2025
Bhopal: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్...

May 27, 2025
BJP leader inappropriate behavior on Delhi Roads: రాజకీయ నేతలు ఏమైనా చేసేయొచ్చని అనుకుంటారు. ఇప్పటివరకు కొంతమంది నాయకులు హద్దులు దాటి వెళ్లడం చూశాం. కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఎవరు...

April 20, 2025
Doctor Thrashed Elderly Man : మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్...

April 19, 2025
Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన ...

April 4, 2025
8 Died poisonous gas suffocation in well In Madhya Pradesh: మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఏకంగా 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో పాడుబడిన ఓ బావిని విగ...

March 21, 2025
Ministers Dance to The CM Mohan Yadav song Video Viral: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాట పాడారు. ఈ పాటకు రాష్ట్ర మంత్రులు డ్యాన్స్లు చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వి...

March 3, 2025
Madhya Pradesh CM Mohan Yadav Announcement for Power Connection: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్లో ...

February 11, 2025
Madhya Pradesh Accident Eight telangana Peoples Dead from prayagraj: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా... మధ్యప్రదేశ్ల...

July 3, 2024
మధ్యప్రదేశ్లో గత మూడేళ్లలో 31,000 మంది మహిళలు మరియు బాలికలు అదృశ్యమయ్యారని అధికారిక సమాచారం ద్వారా వెల్లడయింది. 2021 మరియు 2024 మధ్య రాష్ట్రంలో మొత్తం తప్పిపోయిన వారిలో 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు ఉన్నారు.

January 6, 2024
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

December 25, 2023
మధ్యప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గియా, విశ్వాస్ సారంగ్ సహా 18 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు

December 13, 2023
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత మతపరమైన మరియు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సాధారణ మరియు నియంత్రిత లౌడ్ స్పీకర్ల వాడకంపై ఎటువంటి నియంత్రణ లేదని తెలిపారు.

December 12, 2023
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాను ఉద్దేశించి వెళ్లి తనకోసం ఏదైనా అడగడం కంటే చనిపోవడమే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు.

December 11, 2023
: మధ్యప్రదేశ్ నూతన సీఎంగా మోహన్యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గత ప్రభుత్వంలో శివరాజ్సింగ్ టీమ్లో మోహన్ మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

October 26, 2023
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తన నియోజకవర్గం దాతియా కోసం హేమ మాలిని డ్యాన్స్ను ఒక అభివృద్ది కార్యక్రమంగా లెక్కిస్తూ చేసిన ప్రసంగం యొక్క వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. నరోత్తమ్ మిశ్రా ఎన్నికల ప్రచార సభలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు. దాతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా 'హేమమాలినితో డ్యాన్స్ కూడా చేయించామని చెప్పారు.

September 14, 2023
సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.

August 13, 2023
మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పోస్ట్పై ప్రియాంక గాంధీ వాద్రా, ఎంపీ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్లతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతల 'X' ఖాతాల 'హ్యాండ్లర్ల'పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇండోర్ పోలీసులు శనివారం తెలిపారు.

July 22, 2023
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తన భార్య పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటికి వెళుతుండగా గొడవపడి ఓ వ్యక్తి కాల్చిచంపాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

July 16, 2023
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం మరియు ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు నిందితులలో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు. బాధితురాలి బంధువులు మరియు స్థానికులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. దీనితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

July 9, 2023
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ను పంచుకున్నారనే ఆరోపణలపై ఇండోర్ పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్రప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు చేసారు.స్థానిక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
