
August 2, 2025
Telangana: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు జరిగింది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో దేశానిక...

August 2, 2025
Telangana: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు జరిగింది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో దేశానిక...

July 24, 2025
AICC: ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ నేతలు రాహుల్ గాంధీని కలిశారు. పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి...

July 11, 2025
Mallikarjun Kharge: కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాద స్ఫూర్తిని తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భువనే...

July 4, 2025
AICC President Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కార్యకర్తలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భ...

July 3, 2025
Mallikarjun kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఇతర నాయకులు ఘన స్...

June 30, 2025
Congress National President Mallikarjun Kharge: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పగ్గాలు కట్టబెట్టబోతున్నారని చర్చ...

June 11, 2025
AICC President Mallikarjun Kharge fires on BJP : ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 4వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి ...

June 5, 2025
Mallikarjun Kharge : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో సుదీర్ఘ పోస్...

April 20, 2025
Kharge : బీహార్లో జేడీయూ పార్టీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అది అవకాశవాద కూటమి అని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్ట...

May 31, 2024
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ నేరుగా కన్యాకుమారి వెళ్లారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్లో రెండు రోజుల పాటు ఆయన ధ్యానం చేస్తున్నారు.

May 18, 2024
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా మోదీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఖర్గే ఎన్నికల కమిషన్ను కోరారు.

January 13, 2024
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా బ్లాక్కు చైర్మన్గా శనివారం నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సీటు షేరింగ్ ఎజెండా, "భారత్ జోడో న్యాయ్ యాత్ర"లో పాల్గొనడం మరియు కూటమికి సంబంధించిన ఇతర విషయాలను సమీక్షించడానికి ఇండియా బ్లాక్ నాయకులు వర్చువల్ మీటింగ్ను ఈరోజు నిర్వహించారు.

December 19, 2023
ఇండియన్ నేషనల్ డవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయెన్స్ కూటమి నాలుగవ సమావేశం న్యూఢిల్లీలోని అశోక హోటళ్లో మంగళవారం మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, టీఎంసీ చీప్ మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, తదితరులు పాల్గొన్నారు.

December 5, 2023
డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

October 29, 2023
: తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మల్లికార్జున ఖర్గే ప్రసగించారు.

September 16, 2023
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

September 8, 2023
రాష్ట్రపతి శనివారం ఏర్పాటు చేసిన జి20 విందు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మినహాయించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

May 13, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం డీకే శివకుమార్ కు ఉంది.

May 6, 2023
మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

April 27, 2023
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని 'విష సర్పంగా అభివర్ణించారు. తరువాత ఖర్గే తన ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ కి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది.

April 12, 2023
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఆయన డిప్యూటీ తేజస్వి యాదవ్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు రాహుల్ గాంధీతో సమావేశమై సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు.

December 21, 2022
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజస్థాన్లో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసాయి.

December 20, 2022
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.

October 31, 2022
మరమ్మత్తులు చేసిన 5రోజుల్లోనే పురాతన వంతెన కూలిపోవడం పై మాజీ సుప్రీకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

October 26, 2022
న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
