
August 8, 2025
Investments: దేశంలో రిలయన్స్ సంస్థ అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది. రిలయన్స్ నెట్ వర్క్, ఫ్యూయల్, రీటైల్, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. తాజాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ర...

August 8, 2025
Investments: దేశంలో రిలయన్స్ సంస్థ అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది. రిలయన్స్ నెట్ వర్క్, ఫ్యూయల్, రీటైల్, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. తాజాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ర...

July 30, 2025
Fortune Global 500 List: ఫార్చ్యూన్ 2025 గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సత్తా చాటింది. భారతీయ కార్పొరేట్లలో నంబర్ వన్ ర్యాంక్ను నిలుపుకుంది. ఫార్చ్యూన్ ర్యాంకింగ్స్ ప్రకారం.. రిలయ...

March 13, 2025
Kim Kardashian says she Does Not know the Ambanis: ప్రపంచ కుబేరుడు అంబానీ అంటే తెలియని వారుండరు. కానీ ఓ నటి మాత్రం తనకు అంబానీ ఎవరో తెలియదు అని చెప్పి షాకిచ్చింది. ఆయన తెలియకుండానే అంబానీ చిన్న కుమారు...

July 13, 2024
నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అట్టహాసంగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోనే కాదు..వరల్డ్ వైడ్ గా ఉన్న వీవీఐపీలు హాజరయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక అట్టహాసంగా నిర్వహించారు.

June 10, 2024
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు న్యూఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో కన్నుల పండువగా జరిగింది. దేశ, విదేశాల నుంచి పలువురు అతిథులను ఆహ్వానించారు.

October 31, 2023
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి సోమవారం రూ. 400 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపుతామంటూ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది, గత 4 రోజులుగా పంపిన బెదిరింపుల ఈ మెయిల్స్ లో ఇది మూడవది కావడం విశేషం.

August 28, 2023
ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డును ప్రక్షాళన చేశారు. బోర్డులోకి కొత్తగా తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాశ్, అనంత్ అంబానీలను తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ముగ్గురు పిల్లలు తమ తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకొనే వారు.

April 26, 2023
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనకు కుడిభుజంగా పిలవబడే చిరకాల ఉద్యోగి మనోజ్ మోదీకి ఊహించని రీతిలో విలువైన బహుమతిని ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మోదీకి 22-అంతస్తుల భవనాన్ని బహూకరించారు.

April 1, 2023
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘ఎన్ఎంఏసీసీ’ఎంతో పేరు పొందింది. భారత సంస్కృతి, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు.

March 3, 2023
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.

March 3, 2023
విశాఖపట్నం వేదికగా "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు.

March 1, 2023
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ మరియు ధర్మేంద్రల ముంబై నివాసాలను పేల్చివేస్తానని మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు.

February 10, 2023
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.

February 2, 2023
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.

December 28, 2022
దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లను అందజేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది.

December 25, 2022
బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ శనివారం తన భర్త ఆనంద్ పిరమల్ మరియు వారి నవజాత కవలలతో కలిసి ముంబైకి వచ్చారు

October 19, 2022
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తన దుబాయ్ ప్రాపర్టీ సామ్రాజ్యంలో మరో విల్లాను చేర్చారు. 163 మిలియన్ డాలర్లతో బీచ్ సైడ్ విల్లా కొనుగోలుతో ని రియల్ ఎస్టేట్ డీల్కు సంబంధించి తన పూర్వ రికార్డును నెలరోజుల్లోనే బద్దలు కొట్టారు.

October 13, 2022
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్లో ప్రార్థనలు చేసి ఆలయానికి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.

October 5, 2022
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లోని ల్యాండ్లైన్ ఫోన్కు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి హాస్పటల్ను పేల్చాస్తానంటూ బెదింరించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

October 3, 2022
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్ను మార్కెట్లో విడుదల చేయనుంది.

September 16, 2022
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.

September 9, 2022
ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేతల్లో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు తెలియని వారుండరు. అయితే ఈ ఏడాది ముఖేష్ అంబానీ జీతం సున్నా అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.

August 29, 2022
రాబోయే రెండు నెలల్లో, దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తాము అంటై రిలయన్స్ ఇండస్టీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.

August 15, 2022
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ... రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఈ రోజు ఉదయం ఆగంతకుడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
