
August 1, 2025
Lok Sabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 10 రోజులు అవుతున్నా లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీహార్ లో ఈసీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ...

August 1, 2025
Lok Sabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 10 రోజులు అవుతున్నా లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీహార్ లో ఈసీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ...

July 31, 2025
TamilNadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈ మేరకు సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు. రామచంద్రన్ ప్రకటిస్తున్న సమయంలో...

June 26, 2025
Akhanda Godavari project: అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులకు రాజమండ్రి వద్ద శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీ పురంధేశ్వరి హ...

May 25, 2025
PM Modi Meeting with NDA CM's: ప్రధాని మోదీ ఇవాళ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్ కు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో ము...

May 22, 2025
MLC Kavitha Letter to KCR: స్వదస్తూరితో కేసీఆర్కు కవిత రాసిన లేఖ సంచలన రేపుతోంది. ఆరు పేజీ లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పులను గురించి ప్రస్తావించారు. లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. 2001 నుంచి మ...

June 11, 2024
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

June 7, 2024
లోక్ సభలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ ... ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.

June 5, 2024
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి సాధించిన టీడీపీ ఫుల్ జోష్లో ఉంది. అలాగే లోకసభ ఎన్నికల్లో టీడీపీ 16 సీట్లు సాధించింది. ప్రస్తుతం బాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.

September 25, 2023
అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తో తమ బంధం ముగిసినట్లేనని ప్రకటించింది. సోమవారం తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

September 22, 2023
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. అధికారికంగా ఎన్డీఏలో చేరారు. అమిత్ షా, కుమార స్వామి సమావేశంలో బీజేపీ ప్రెసిడెంట్ జెపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు.

July 18, 2023
ఐక్యత కోసం పిలుపుతో, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బెంగళూరులో కీలక సమావేశానికి హాజరవుతున్నారు. దీనికి ప్రతిగా ఈరోజు తర్వాత న్యూఢిల్లీలో బీజేపీ మెగా మీట్ నిర్వహించనుంది. చర్చల ఎజెండాను లాంఛనంగా చేయడానికి ప్రతిపక్ష అగ్రనేతలు నిన్న విందు సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారికంగా చర్చలు జరగనున్నాయి.

August 8, 2022
బీహార్లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని

July 19, 2022
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్దీప్ ధన్కర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా , కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్షా హాజరయ్యారు. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ధన్కర్ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరయ్యారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
