
August 11, 2025
India Tariffs: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లకు ప్రతీకారంగా ఇండియా కూడా సుంకాలు వేయడానికి రెడీ అయింది. కొన్ని అమెరికన్ వస్తువులపై ప్రతీకార టారిఫ్...

August 11, 2025
India Tariffs: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లకు ప్రతీకారంగా ఇండియా కూడా సుంకాలు వేయడానికి రెడీ అయింది. కొన్ని అమెరికన్ వస్తువులపై ప్రతీకార టారిఫ్...

August 11, 2025
New Delhi: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత నెల 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ...

August 3, 2025
BSF Jobs Notification: భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 2025 సంవత్సరానికి గాను ట్రేడ్ మెన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 3588 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 3406 పోస్టులు పురుషులకు, 182 ...

August 2, 2025
Telangana: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు జరిగింది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో దేశానిక...

August 2, 2025
Operation Sindoor: ప్రధాని మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ తర్వా...

August 1, 2025
Betting APPs Case: యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసు నమోదు చేస...

August 1, 2025
Lok Sabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 10 రోజులు అవుతున్నా లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీహార్ లో ఈసీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ...

July 27, 2025
Operation Sindoor: లోక్ సభలో రేపటి నుంచి ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చాయి. లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ కోసం కేంద్రం ఏకంగా 16 గంటల సమయం కేటాయించిం...

July 26, 2025
Jobs Notification: భారతీయ రైల్వే నెట్ వర్క్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వ్యవస్థ. ఇండియన్ రైల్వేస్ లో కోట్ల మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. రైల్వేల్లో ఉద్యోగాల కోసం ఎంతగానో ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలోన...

July 24, 2025
AICC: ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ నేతలు రాహుల్ గాంధీని కలిశారు. పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి...

July 23, 2025
VISA Free Access: విదేశాలకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఇక నుంచి ప్రపంచంలోని 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ అవకాశం లభించింది. హెన్ లై అండ్ పార్ట్ నర్స్ సంస్థ విడ...

July 23, 2025
Vice President Election: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఈసీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరిపింది. ఉపరాష్ట్రపతి ఎ...

July 21, 2025
Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభమైన సమావేశాలు విపక్ష నేతల ఆందోళనతో రేపటికి వాయిదా పడ్డాయి. తొలిరోజే ఆపరేషన్ సిందూర్, ట్రంప్ ప్రకటనలపై చర్చకు ప్...

July 21, 2025
LOk Sabha Adjurned: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు లోక్ సభలో నిరసనకు దిగాయి. దీంతో దిగువ సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంత...

July 20, 2025
Operation Sindoor: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. కే...

July 18, 2025
INDIA Alliance: బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి షాక్ తగిలింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ర...

July 16, 2025
New Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 21 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు నెలరోజులపాటు జరగనున్నాయి. ఈ దఫా సమావేశాలు వాడీవేడిగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఓ ...

July 16, 2025
Aadhar Deactivate: దేశంలో గత 14 ఏళ్లలో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ కార్డులను జారీ చేసే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల మంది ఆధార్ నంబర్లను మాత్రమే డీ...

July 14, 2025
Rouse Avenue Court On National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురిపై ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవె...

July 13, 2025
4 New Members To Rajyasabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. కసబ్ కేసు ప్రాసిక్యూటర్ గా ఉన్న ఉజ్వల్ నిగమ్ తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ ను రాజ్యసభ ...

July 12, 2025
Building Collapse in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో నివాసం ఉండే వార...

July 10, 2025
Emergency Period: దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై కాంగ్రెస్ నేత, ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ఆర్టికల్ లో ర...

July 10, 2025
Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోతగా కురిసిన వానకు నగరమంతా నీటమునిగింది. పలుచోట్ల రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ...

July 5, 2025
Toll Charges Resumes On Highway: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవే టోల్ ఛార్జీలను తగ్గించింది. వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లపై టోల్ ఛార్జీలను దాదాపు 50 శాతం తగ్గించింది. తగ్గిన ట...

July 4, 2025
AP and Telangana High Courts: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరికొందరు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను ని...
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
