
August 1, 2025
Vice Prisidential Election Schedule: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఏర్పడిన దేశ అత్యన్నత స్థానంకు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబ...

August 1, 2025
Vice Prisidential Election Schedule: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఏర్పడిన దేశ అత్యన్నత స్థానంకు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబ...

July 28, 2025
Discussion on Operation Sindoor in Parliament: ‘ఆపరేషన్ సింధూర్’పై పార్లమెంట్లో కీలక చర్చ జరగనుంది. ఇందులో భాగంగానే సోమవారం లోక్సభలో జరగనుండగా.. రాజ్యసభలో మంగళవారం చర్చ ఉండనుంది. ఈ మేరకు రెండు సభల్...

July 25, 2025
Parliament: పార్లమెంట్ ఉభయ సభల్లో ఐదో రోజు శుక్రవారం గందరగోళ వాతావరణం కొనసాగింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో రభస ఏర్పడి స...

July 25, 2025
Actor Kamal Haasan Swearing in as a Rajya Sabha MP: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్లో తమిళ భాషలో ప్రమాణం చేశార...

July 22, 2025
India Alliance key Meeting: ఇండియా కూటమి మంగళవారం ఉదయం 10 గంటలకు కీలక భేటీ జరిగింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఇండియా కూటమికి చెందిన ఫ్లోర్ లీడర్ల సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం...

July 21, 2025
Parliament Winter Session 2025 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమ...

July 13, 2025
4 New Members To Rajyasabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. కసబ్ కేసు ప్రాసిక్యూటర్ గా ఉన్న ఉజ్వల్ నిగమ్ తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ ను రాజ్యసభ ...

June 4, 2025
Monsoon session of Parliament from July 21 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంట్ వ్యవహారాల విభాగం అధికారికంగా ప్రకటించింది. ఇ...

January 31, 2025
President Droupadi Murmu addresses Parliament Union Budget-2025: ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగ...

December 19, 2024
BJP MP alleges Rahul Gandhi pushed him in Scuffle outside Parliament: పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ...

December 13, 2024
Parliament Attack December 13, 2001: భారత ప్రజాస్వామ్యపు కోవెలగా చెప్పే పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకొని 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు చేసిన దాడితో జాతి నివ్వెరబోయింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రి...

November 28, 2024
Priyanka Gandhi Takes Oath In Parliament: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందింది...

November 25, 2024
Parliament Winter Session Begins from Today: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలు డిసెంబరు 20న ముగియనున్నాయి. ఈ క్రమంలో నవంబరు 26న...

June 26, 2024
18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన ప్రతిపక్ష కూటమి అభ్యర్ది కె. సురేష్ పై గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకుని వెళ్లారు.

June 24, 2024
18వ లోక్ సభకు ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం నేడు జరిగింది. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసారు

December 18, 2023
లోక్సభలో గతవారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఉభయ సభల్లో కలిపి మొత్తంగా 92మందిపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌధరి సహా 47మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

December 14, 2023
పార్లమెంటులో ఇజ్రాయెల్ను విమర్శిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన టర్కీ ఎంపీ హసన్ బిట్మెజ్ గురువారం మరణించారు. ప్రతిపక్ష ఫెలిసిటీ (సాడెట్) పార్టీకి చెందిన 54 హసన్ బిట్మెజ్ ఏళ్ల అంకారా సిటీ ఆసుపత్రిలో మరణించారని టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు.బిట్మెజ్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ యూనియన్ రీసెర్చ్ చైర్మన్ మరియు గతంలో ఇస్లామిక్ ప్రభుత్వేతర సంస్థల కోసం పనిచేశారు.

December 14, 2023
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు పొగ కలకలం వెనుక ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్ననీమ్రానాలో అతను చివరిసారిగా కనిపించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

December 14, 2023
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను 15 మంది విపక్ష ఎంపీలను మిగిలిన సెషన్కు సస్పెండ్ చేస్తూ లోక్సభ ఈరోజు తీర్మానం చేసింది. సస్పెండ్ అయిన 15 మందిలో తొమ్మిదిమంది ఎంపీలు కాంగ్రెస్కు చెందిన వారు. వీరిని సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేశారు.

December 11, 2023
జమ్ముకశ్మీర్కి ప్రత్యేక అధికారాలిచ్చే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు జమ్ముకశ్మీర్ సమానమేనని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది.

September 19, 2023
మహిళా రిజర్వేషన్ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబరు 21న సభలో బిల్లు ఆమోదంపై చర్చ జరుగుతుందని, సెప్టెంబరు 21న రాజ్యసభలో బిల్లును చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

September 5, 2023
సెప్టెంబరు 18-22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భారతదేశానికి భారత్గా పేరు మార్చే తీర్మానాన్ని ప్రభుత్వం తీసుకురావచ్చు. భారత రాజ్యాంగం ప్రస్తుతం దేశాన్ని భారతదేశం, అది భారత్..." అని సూచిస్తోంది, అయితే దీనిని కేవలం "భారత్"గా సవరించాలనే డిమాండ్ పెరుగుతోంది.

August 9, 2023
కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎంపి శోభా కరంద్లాజే మరియు ఇతర పార్టీ మహిళా సభ్యులు రాహుల్ గాంధీపై బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సభలోని మహిళా సభ్యుల గౌరవాన్ని అవమానించడమే కాకుండా, ఈ సభ గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా సభ్యుని ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

August 8, 2023
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేటి నుంచి పార్లమెంట్లో చర్చ ప్రారంభమయింది. వివాదాస్పద మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ పై వత్తిడి తెచ్చేందుకు I.N.D.I.A (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) కూటమి యొక్క సమిష్టి ప్రయత్నాల మధ్య అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు, పాలక సభ్యుల మధ్య వాగ్వాదానికి వేదికైంది.

July 24, 2023
మణిపూర్లో జరిగిన హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం మళ్లీ వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో గందరగోళం కొనసాగుతుండగా, ప్రతిపక్షాలు ప్రధానమంత్రి సభ వెలుపల ఎందుకు మాట్లాడుతున్నారు కాని లోపల ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
