
June 25, 2025
President of India Draupadi Murmu: భారత్కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారత వ్యోమగామిగా...

June 25, 2025
President of India Draupadi Murmu: భారత్కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారత వ్యోమగామిగా...

June 20, 2025
President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదికపై భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ...

June 20, 2025
PM Modi Says Birthday Wishes To President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, నేతలు, అధికారు...

May 29, 2025
BreakingNews: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 10న విశాఖ రానున్నారు. బీచ్ రోడ్లో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను విశాఖ కలెక...

May 7, 2025
PM Modi Meets President Droupadi Murmu: ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి 1.30 నిమిషాలకు భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలు ధ్వంసమయ్య...

February 14, 2025
President's Rule Imposed in Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన ...

February 5, 2025
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస...

January 31, 2025
President Droupadi Murmu addresses Parliament Union Budget-2025: ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగ...

December 18, 2024
President Droupadi Murmu advises medical professionals to serve in interior parts of country: కొత్తగా వైద్య వృత్తిలోకి వచ్చిన యువ వైద్యులంతా వెనకబడిన, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో తమ సేవలు అందించేందుకు...

November 22, 2024
President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద...

November 21, 2024
Lokmanthan-2024 from today in Shilparam: భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, అందులోని గొప్పదనాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేందుకు హైదరాబాద్ శిల్పారామం వేదికగా నేటి నుంచి నాలుగురోజుల పాటు లోక్మంథన్-2024 కార్య...

September 29, 2023
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రపతి గురువారం ఆమెకు ఆమోదం తెలిపారు.

September 26, 2023
స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి

August 2, 2023
31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.

December 4, 2022
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.

November 9, 2022
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని 'బర్తరఫ్' చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసిందని డీఎంకే తెలిపింది. నవంబర్ 2న అందజేసిన ఈ వినతిపత్రంలోపెండింగ్లో ఉన్న నీట్ బిల్లుతో సహా గవర్నర్కు సంబంధించిన అనేక సమస్యలను తెలిపారు.

November 9, 2022
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సుప్రీం ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్రమంత్రులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

October 17, 2022
భారత 50వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.

October 16, 2022
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో (రీసెర్చ్ అండ్ రిఫరల్) కంటిశుక్లం ( కాటరాక్ట్) శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
