
August 8, 2025
Prime Minister Modi: భారత్-చైనా ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్ర...

August 8, 2025
Prime Minister Modi: భారత్-చైనా ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్ర...

July 25, 2025
Prime Minister Modi: ఇండియాకు మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ కింద మాల్దీవులకు ప్రముఖ స్థానం ఉందని చెప్పారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద రూ.4850 ...

July 21, 2025
Operation Sindoor: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు విజయవంతం జరుగాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర, ఆపర...

July 16, 2025
Jammu Kashmir: జమ్మూకశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టాన్ని తయారు చేయాలని ప్రతిపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కోరారు. ఈ...

July 9, 2025
Prime Minister Modi visit to Namibia: ప్రధాని మోదీ నమీబియా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానికి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్షియా...

July 4, 2025
CM Revanth Reddy Challenges KCR, Modi, Kishan Reddy: మూడు రంగుల జెండాచేతబూని కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. శుక...

July 4, 2025
AICC President Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కార్యకర్తలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భ...

July 4, 2025
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రాత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో పియార్కో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స...

June 21, 2025
RJD leader Tejashwi Yadav On PM Modi : బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచార వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ య...

June 20, 2025
Prime Minister Modi visit Bihar : బిహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాని శుక్రవారం బిహార్లో మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై నిప్పులు చెరిగారు. బ...

June 12, 2025
Muhammad Yunus : ప్రధాని మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉంటూ సోషల్ మీడియాలో బంగ్లా తాత్కాలిక సర్కారుపై విమర్శలు చేస్తున్న షేక్ హసీనాను కట...

June 1, 2025
Dutch MP urges PM Modi to release law student : ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై తాజాగా డచ...

March 17, 2025
China on Modi : భారత్, చైనా దేశాల మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పడంపై చైనా స్పందించింది. మోదీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయమని, పరస్పర సహకారం రెండు దేశాల విజయానికి...

March 14, 2025
Amaravati Capital : ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అన్ని అడ్డంకులు అధిగమించింది. ఈ క్రమంలోనే రా...

February 10, 2025
Prime Minister Modi to Visit the US, Meet President Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగురోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి సాగనున్న ఈ పర్యటనలో భాగంగా తొలుత ఫ్రాన్స్, ఆ పై అమెరికా ద...

December 8, 2024
Mumbai Police Traces Threat Message Against PM Modi To Ajmer: ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన అభియోగాలతో ఓ వ్యక్తిపై కేసు నమోదు కావడం సంచలం రేపింది. ప్రధాని హత్యకు కుట్ర చేసినట్లుగా శనివారం ముంబై ట్ర...

June 5, 2024
లోకసభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు దక్కించుకుంది. మెజారిటి మార్కు 272 కాగా బీజేపీకి 32 సీట్లు తగ్గాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడో సారి జూన్ 8న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ మొత్తం 292 సీట్లు సాధించింది.

May 18, 2024
కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే.

May 9, 2024
ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కర్ణాటక కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న విదేశాల్లో తలదాచుకున్నాడని.. ఆయనను బెంగళూరుకు రప్పించేందుకు బ్లూకార్నర్ నోటీసు జారీ చేశామని... దీంతో పాటు ఇంటర్పోల్ సాయం కూడా తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది.

April 29, 2024
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని దోపిడీ గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. బెంగళూరు టెక్ హబ్.. దీన్ని కాస్తా కాంగ్రెస్ పార్టీ ట్యాంకర్ హబ్ గా మార్చిందని మండిపడ్డారు. కర్ణాటకలో 2జీ స్కామ్ లాంటి కుంభకోణాలు చేయాలని కలలు కంటున్నారని ప్రధాని మోదీ రాష్ర్టంలోని బాగల్ కోట్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు.

January 17, 2024
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.

December 30, 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

December 26, 2023
ప్రధాని మోదీని మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానితో వారు మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించారు.

November 27, 2023
దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు జరిగిన ''మన్ కీ బాత్'' కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ వేడుకలను భారత్లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని అన్నారు. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

November 26, 2023
తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాని మోదీ తూప్రాన్ సకల జనుల సంకల్ప సభలో ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని మోదీ అన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ తోనే సాధ్యమని మోదీ చెప్పారు. గద్వాలలో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని, ఓటమి భయంతోనే కేసిఆర్ కామారెడ్డినుంచి కూడా పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
