
PVN Madhav: కుంభకోణాల బాధ్యులను కఠినంగా శిక్షించాలి: బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
July 25, 2025
BJP AP President PVN Madhav: ఈ నెల 27వ తేదీ నుంచి సారథ్యం పేరిట ఏపీ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఆగస్టు 13వ తేదీ వరకు మూడు విడతల్లో...




_1762575853251.jpg)


