
July 14, 2025
Rangam Swarnalatha Bhavishyavani 2025: సికింద్రాబాద్లో రెండు రోజులుగా లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మ...

July 14, 2025
Rangam Swarnalatha Bhavishyavani 2025: సికింద్రాబాద్లో రెండు రోజులుగా లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మ...

June 19, 2025
సికింద్రాబాద్ లో సినీ ఫక్కీలో భారీ మోసం గ్యాంగ్ లో ప్రధాన సూత్రధారిగా 8వ బెటాలియన్ కానిస్టేబుల్ కిలో గోల్డ్ తక్కువ ధరకే ఇస్తామని వ్యాపారికి మాయమాటలు చివరకు తాము పోలీసులంటూ ప్లేటు పిరాయించిన గ...

June 14, 2025
Car Accident in Paradise Flyover: సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న మరొక కారు డివైడర్ను ఢీకొని మరో కార...

March 13, 2025
Lingampalli Visakhapatnam Janmabhoomi Express Stoppage At Secunderabad Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్. సికింద్రాబాద్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ స్టాప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏప్రి...

June 25, 2024
సికింద్రాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో దారుణం జరిగింది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికను ట్రాప్ చేసి.. నేరేడ్ మెట్ కు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

June 20, 2024
ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోజు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటల్స్ లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

January 17, 2024
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేసే అవకాశం సికింద్రాబాద్ మారేడ్ పల్లి వాసి నాగభూషణం రెడ్డికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ దక్కించుకుంది. ఈ మేరకు 12వందల 65 కిలోల లడ్డూను, ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్దం చేశారు.

May 19, 2023
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది.

February 19, 2023
Mla Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న నేడు మరణించారు. ఇవాళ ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సాయన్నను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.

February 10, 2023
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ వచ్చింది.

January 21, 2023
Secunderabad Fire Accident: సికింద్రాబాద్లోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అధికారులు ఓ అస్థి పంజరాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు.. ముగ్గురు భవనంలో చిక్కుకు...

January 19, 2023
Fire Accident Secunderabad: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేటలో ఈ ప్రమాదం సంభవించింది. డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాప్ లో మంటలు చెలరేగాయి. ద...

January 14, 2023
Vande Bharat Express: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ ...

January 11, 2023
భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 19న ఈ రైలు ప్రారంభం కానుంది.

November 27, 2022
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

October 14, 2022
భాగ్యనగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు, మర్డర్లు కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సికింద్రాబాద్ లో ఓ ఘటన అద్దం పడుతుంది.

October 12, 2022
ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది

September 16, 2022
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకొనింది

September 13, 2022
సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాగా దీనిపై సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించారు.

September 13, 2022
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'రూబీ లగ్జరీ ప్రైడ్' 5 అంతస్థుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో 'బగాస్ ఈవి ప్రైవేట్ లిమిటెడ్'ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నుంచి ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలి ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ ఉన్న వాహనాలకు కూడా అంటుకున్నాయి.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
