
August 8, 2025
Union Minister bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. ఈ మేరకు విచారణ గంటన్నర కొనసాగగా.. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. తె...

August 8, 2025
Union Minister bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. ఈ మేరకు విచారణ గంటన్నర కొనసాగగా.. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. తె...

August 2, 2025
Vijayawada ACB Court: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలను ఎస్బీఐ మాచవరం బ్రాంచ్ అధికారులకు సిబ్బంది అందజేశా...

July 24, 2025
AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. యూఏఈ, థాయిలాండ్ లో ఉన్న ఎనిమిది మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల...

July 20, 2025
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ఏసీబీ ...

July 20, 2025
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టును సిట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కేసు...

July 17, 2025
Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్...

July 10, 2025
Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లికి వెళ్...

June 23, 2025
Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు ...

June 17, 2025
600 Phone Tapping Victims Attends SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటి...

June 17, 2025
AP Liquor Case 7 Accused Remand Over today: ఏపీ లిక్కర్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ మేరకు సిట్ అధికారులు నిందితులను ఇవాళ కో...

June 9, 2025
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగగ...

June 4, 2025
SIT Issued Notice On Tirumala Laddu Case: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతి సిట్ కార...

April 18, 2025
Former MP Vijay Sai Reddy Attends SIT Enquiry in AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు విషయంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ విచారణ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిర...

April 17, 2025
Mithun Reddy High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో సిట్ ...

April 15, 2025
SIT notices issued to former YSRCP leader Vijayasai Reddy: గత వైసీపీ సర్కారు హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించడంతో కేసు సంచలనంగా మారింది....

July 9, 2024
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిఫారసు మేరకు యూపీ ప్రభుత్వం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం), తహసీల్దార్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ మరియు ఇద్దరు పోలీసు అవుట్పోస్టు ఇన్ చార్జిలు ఉన్నారు.

May 18, 2024
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు

June 9, 2023
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

June 8, 2023
టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఏఈ, ఏఈఈ, డిఏవో పేపర్లు కొనుగోలు చేసిన వారి డేటాబేస్ని సిట్ అధికారులు తయారు చేశారు. మరో 48మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీరిలో ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన 38మంది అభ్యర్థులు 10మందికి పైగా దళారులు ఉన్నట్లు తెలిసింది.

May 12, 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్థానిక కోర్టులో సమర్పించిన దర్యాప్తుపై తమ స్టేటస్ నివేదికలో తెలిపారు.

May 9, 2023
TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.

May 1, 2023
ప్రశ్నాపేపర్ లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో నగదున లావాదేవీలు జరగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.

April 28, 2023
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు.

April 17, 2023
అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ హత్యలపై దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముగ్గురు సభ్యుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఈ బృందానికి అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సతీష్ చంద్ర నేతృత్వం వహిస్తారు.

April 2, 2023
Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
