
July 30, 2025
Kushboo Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్కు బీజేపీలో ముఖ్యమైన పదవి దక్కింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో ...

July 30, 2025
Kushboo Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్కు బీజేపీలో ముఖ్యమైన పదవి దక్కింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో ...

July 25, 2025
Actor Kamal Haasan Swearing in as a Rajya Sabha MP: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్లో తమిళ భాషలో ప్రమాణం చేశార...

July 21, 2025
Tamil Nadu CM Stalin admitted in hospital: తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు వెంటనే ఆయనను చెనైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉద...

July 8, 2025
Train Rams into School Bus in Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలో చెమ్మన్ గుప్పం వద్ద మంగళవారం ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గుర...

June 22, 2025
AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురై చేరుకున్నారు. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లారు. మురుగన్ సదస్సుకు లక్షలాది మంది సుబ్రమణ్య స్వామి భక...

May 30, 2025
Hero Vijay : కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం అధినేత, హీరో విజయ్ విద్యార్థులకు సూచించారు. కులం, మంతం ఆధారంగా విభజనను తోసిపుచ్చాలని ఆయన కోరారు. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్క...

May 21, 2025
National Education Policy : జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని ఎంకే.స్టాలిన్ సర్కారు ముందు నుంచి ...

April 29, 2025
Tamil Nadu: సాధారణంగా జనం పోలీస్ స్టేషన్కు తమ సమస్యలపై వెళ్లడం అందరికి తెలిసిందే.. అప్పుడప్పుడు పట్టుబడిన పందెం కోళ్లను కూడా పోలీస్ స్టేషన్లలో చూస్తుంటాం. కాని ఓ పోలీస్ స్టేషన్కు మాత్రం ఏకంగా చిర...

April 11, 2025
Khushbu Fires on Tamil Nadu Incident: తమిళనాడులో ఓ విద్యార్థిని పట్ల అవమానీయ ఘటన చోటుచేసుకుంది. నెలసరి పేరిట ఆ విద్యార్థినిని తరగతి బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోష...

April 6, 2025
MK Stalin : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్...

March 24, 2025
Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై ...

March 13, 2025
Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబ...

February 14, 2025
Pawan Kalyan visits TamilNadu temples: దక్షిణ భారత తీర్థయాత్రలో ఉన్న జనసేనాని గురువారం తమిళనాడులోని స్వామిమలై, కుంభకోణం, తిరుచెందూరు క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్తో కలిసి గురువార...

January 15, 2025
Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధ...

July 6, 2024
:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.

May 1, 2024
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు సేలం జిల్లాలోని యార్కాడ్లో లోయలో పడి ఐదుగురు చనిపోయారని బుధవారం అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బస్సు సేలం నుంచి 56 మంది ప్రయాణికులతో బయలు దేరింది.

January 2, 2024
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్నుప్రారంభించారు. తమిళనాడులో రూ.20,140 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో తిరుచ్చి చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, స్వాగతం పలికారు.

December 28, 2023
కోలీవుడ్ లో విజయవంతమైన నటుడిగా నిరూపించుకున్న విజయకాంత్ సెప్టెంబర్ 2005లో డీఎండీకేని స్థాపించడం ద్వారా తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. తమిళనాట అప్పటికే సంస్దాగతంగా బలంగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించారు.

December 19, 2023
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో నాలుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుండి 12,553 మందిని 143 షెల్టర్ హౌస్లకు తరలించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తూత్తుకుడి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.

October 17, 2023
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని బాణాసంచా కర్మాగారాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. వీరందరూ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులుగా పోలీసులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని రంగంలోకి దించారు.

September 12, 2023
స్థానిక ఇసుక మాఫియాకు సంబంధించిన కేసులకు సంబంధించి తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

September 11, 2023
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆగి ఉన్న వ్యాను ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. 15 మంది మహిళలతో సహా 19 మందితో కూడిన మినీ బస్సు ధర్మశాల నుంచి తిరిగి వస్తోంది.

August 24, 2023
తమిళనాడులోని కృష్ణగిరిలో 27 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. ఆమె భర్త ఇంట్లో సహజ ప్రసవానికి ప్రయత్నించాడు, అతను యూట్యూబ్లో నేర్చుకున్న టెక్నిక్ని ఉపయోగించి ప్రసవం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు.

July 29, 2023
తమిళనాడులోని కృష్ణగిరిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడు కారణంగా సమీపంలోని ఓ హోటల్ భవనం కూలిపోగా, మరో నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతినడంతో పలువురు చిక్కుకుపోయారు.పాతాయపేట లో ఉన్న ఈ బాణాసంచా తయారీ గోడౌన్లో తీవ్రంగా గాయపడిన 12 మందిని ఇప్పటివరకు ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

May 24, 2023
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
